క్రైం - Page 20

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
5 killed, car rams overcrowded tempo, UttarPradesh, Crime
టెంపోను ఢీకొట్టిన ఫార్య్చూనర్‌ కారు.. ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

By అంజి  Published on 24 Aug 2025 7:24 AM IST


woman died, fire, husband, in-laws, dowry, Greater Noida
వరకట్నం కోసం దారుణం.. భార్యకు నిప్పంటించి చంపిన భర్త, అత్తమామలు

గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. వరకట్నం కోసం భర్త, అత్తమామలు నిప్పంటించడంతో ఒక మహిళ మరణించింది.

By అంజి  Published on 24 Aug 2025 6:33 AM IST


నిన్ను చంపి బ్లూ డ్రమ్‌లో వేస్తా.. భ‌ర్త‌ను బెదిరించిన భార్య‌
'నిన్ను చంపి బ్లూ డ్రమ్‌లో వేస్తా'.. భ‌ర్త‌ను బెదిరించిన భార్య‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షకుర్‌పూర్ గ్రామంలో తన ప్రేమికుడిని కలవడానికి నిరాకరించినందుకు భార్య తన భర్తను చంపి, అతని...

By Medi Samrat  Published on 23 Aug 2025 8:00 PM IST


Kukatpally Murder Case : ప్లాన్‌ ప్రకారమే హత్య.. విచారణలో విస్తుపోయే నిజాలు.!
Kukatpally Murder Case : ప్లాన్‌ ప్రకారమే హత్య.. విచారణలో విస్తుపోయే నిజాలు.!

కూకట్‌ప‌ల్లి బాలిక సహస్రాని హత్య కేసు విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

By Medi Samrat  Published on 23 Aug 2025 3:32 PM IST


Dharmasthala case, whistleblower arrest, false evidence, SIT
ధర్మస్థల కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. శవాలు పూడ్చానన్న వ్యక్తి అరెస్ట్‌

కర్ణాటకలోని ధర్మస్థలలో సామూహిక ఖననం కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. కర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ని తప్పుడు సమాచారం అందించడం...

By అంజి  Published on 23 Aug 2025 11:41 AM IST


మహిళను నమ్మించి కోటి రూపాయల మోసం.. ఆరుగురు అమలు చేసిన ప్లాన్
మహిళను నమ్మించి కోటి రూపాయల మోసం.. ఆరుగురు అమలు చేసిన ప్లాన్

హైదరాబాద్‌లో సైబర్ మోసానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పెట్టుబడి పెట్టండి అధిక రాబడి ఇస్తామని హామీ ఇచ్చి ఒక మహిళను మోసం చేశారు.

By Medi Samrat  Published on 22 Aug 2025 6:03 PM IST


Crime News, Hyderabad, Kukatpally, Girl Murder Case, Hyd Police
కూకట్‌ప‌ల్లి బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక సహస్ర (12) హత్య కేసును పోలీసులు చేధించారు

By Knakam Karthik  Published on 22 Aug 2025 5:15 PM IST


దారుణం.. భార్యను చంపి.. మృత‌దేహాన్ని ముక్కలు చేసి.. గుండెను గ్రామ‌స్తుల‌కు చూపిస్తూ..
దారుణం.. భార్యను చంపి.. మృత‌దేహాన్ని ముక్కలు చేసి.. గుండెను గ్రామ‌స్తుల‌కు చూపిస్తూ..

పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురిలోని మేనాగురి ప్రాంతంలో ఒక భయానక సంఘటన జరిగింది.

By Medi Samrat  Published on 22 Aug 2025 4:36 PM IST


Crime News, Hyderabad, Falcon invoice discounting scam, ED
రూ.792 కోట్ల ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్..CA శరద్ అరెస్ట్

రూ.792 కోట్ల ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్‌లో మనీ లాండరింగ్‌లో పాత్ర పోషించినందుకు చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర తోష్నివాల్‌ను హైదరాబాద్...

By Knakam Karthik  Published on 22 Aug 2025 11:44 AM IST


Trans woman, Kerala, Congress MLA, mla rahul mamkootathil
'ఆ ఎమ్మెల్యే నాపై అత్యాచారం చేయాలనుకుంటున్నాడు'.. ట్రాన్స్‌జెండర్‌ సంచలన ఆరోపణలు

కేరళలోని పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తనపై అత్యాచారం చేయాలనే

By అంజి  Published on 22 Aug 2025 10:48 AM IST


Boyfriend hacked girlfriend to death, Jhansi district , Uttar Pradesh, Crime
'పెళ్లి చేసుకుందామని ఒత్తిడి'.. ప్రియురాలిని 7 ముక్కలుగా నరికిన ప్రియుడు

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలోని బావిలో ఓ మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా చేయబడి కనిపించింది.

By అంజి  Published on 22 Aug 2025 10:00 AM IST


Odisha, YouTuber cooks monitor lizard meat, arrest, Crime
మానిటర్ బల్లి మాంసాన్ని వండి, వీడియో ఆన్‌లైన్‌లో పోస్ట్.. యూట్యూబర్‌ అరెస్ట్‌

ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో అరుదైన, రక్షిత సరీసృపాల జాతి అయిన మానిటర్ బల్లి మాంసాన్ని వండి, దాని వీడియోను సోషల్

By అంజి  Published on 22 Aug 2025 7:53 AM IST


Share it