క్రైం - Page 193
వైద్యుడు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో కాంగ్రెస్ నేత పేరు
కర్నాటకలోని గడగ్ జిల్లాలో ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో స్థానిక కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు ఉన్నాయని అధికారులు మంగళవారం తెలిపారు.
By అంజి Published on 13 Feb 2024 1:45 PM IST
జువైనల్ హోమ్ నుండి 22 మంది మైనర్లు పరారు.. కిటికీ పగులగొట్టి..
జైపూర్లోని జువైనల్ హోమ్లో కిటికీ పగులగొట్టి 22 మంది మైనర్లు పరారయ్యారు. వీరిలో ఎనిమిది మంది బాలురపై అత్యాచారం కేసులు కొనసాగుతున్నాయి.
By అంజి Published on 13 Feb 2024 11:03 AM IST
వచ్చే నెలలో పెళ్లి.. ఇంజక్షన్ వేసుకుని వైద్య విద్యార్థిని ఆత్మహత్య
అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో 26 ఏళ్ల వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వచ్చే నెలలో ఆమెకు పెళ్లి నిశ్చయమైంది.
By అంజి Published on 13 Feb 2024 10:26 AM IST
వాటర్ ట్యాంక్ ఎక్కిన అత్యాచార బాధితురాలు.. రేపిస్టును అరెస్ట్ చేయాలని..
రాజస్థాన్లోని దౌసా జిల్లాలో అత్యాచార బాధితురాలు తన ఫిర్యాదును అధికారులు దృష్టికి తీసుకెళ్లేందుకు తీవ్ర చర్య తీసుకుంది.
By అంజి Published on 13 Feb 2024 6:53 AM IST
మంచిర్యాలలో బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నం.. మహిళపై కేసు నమోదు
మహారాష్ట్రకు చెందిన బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఓ మహిళపై ఆదివారం రాత్రి మంచిర్యాలలో కేసు నమోదైంది.
By అంజి Published on 12 Feb 2024 12:02 PM IST
డివైడర్ను ఢీ కొట్టి.. కారుపైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా సమీపంలోని యమునా ఎక్స్ప్రెస్వేపై సోమవారం కారు బస్సును ఢీకొనడంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు.
By అంజి Published on 12 Feb 2024 11:40 AM IST
20 మంది మహిళలపై గ్యాంగ్ రేప్.. అంగన్వాడీల్లో ఉద్యోగం కల్పిస్తామని చెప్పి..
రాజస్థాన్లోని సిరోహి మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ మహేంద్ర మేవాడా, మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ మహేంద్ర చౌదరిపై సామూహిక అత్యాచారం కేసు నమోదైంది.
By అంజి Published on 11 Feb 2024 5:58 PM IST
భార్య విడాకులు ఇవ్వట్లేదని.. గొంతు కోసుకున్న భర్త
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్తగారి ఇంటి ముందు హల్చల్ చేసిన అల్లుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 11 Feb 2024 3:57 PM IST
హాస్టల్ గదిలో ఉరేసుకున్న విద్యార్థిని.. ఫేర్వెల్ పార్టీకి వెళ్లి వచ్చాక..
రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కళాశాల ఆవరణలో జరిగిన వీడ్కోలు పార్టీకి హాజరైన కొన్ని గంటల తర్వాత శనివారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని...
By అంజి Published on 11 Feb 2024 2:05 PM IST
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లా కేంద్రంలోని కావలి ముసునూరు టోల్ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటక 2 గంటల సమయంలో
By Medi Samrat Published on 10 Feb 2024 8:44 AM IST
పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు.. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని.!
దేశరాజధాని ఢిల్లీ మరోసారి ఉలిక్కిపడింది. సెలూన్ లో ఇద్దరిని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు.
By Medi Samrat Published on 10 Feb 2024 8:16 AM IST
కామారెడ్డిలో దారుణం.. యువతిని వివస్త్రను చేసి.. ఆపై కారం చల్లి..
ఓ యువతిని వివస్త్రను చేసి కారం చల్లి పాశవికంగా దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
By అంజి Published on 9 Feb 2024 1:01 PM IST














