క్రైం - Page 183
బర్త్ డే పార్టీలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆహారంలో మత్తు మందు కలిపి..
బర్త్డే పార్టీలో 15 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు మరో మహిళ సహాయంతో ఆహారంలో మత్తు మందు కలిపి తినిపించి, స్పృహా కోల్పోయిన తర్వాత అత్యాచారం చేశారు.
By అంజి Published on 11 Jun 2024 8:23 AM IST
శవమై కనిపించిన పోలీసు అధికారి కొడుకు.. ఫ్లాట్లో మద్యం బాటిల్లు, కండోమ్లు
పాట్నాలో ఓ పోలీసు అధికారి కుమారుడు (18 ఏళ్ల బాలుడు) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 10 Jun 2024 1:45 PM IST
Adilabad: భార్య విడిచి వెళ్లడం తట్టుకోలేక.. భర్త ఆత్మహత్య
భార్య నుంచి విడిపోవడం తట్టుకోలేక ఓ వ్యక్తి మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇందర్వెల్లి మండలంలో చోటుచేసుకుంది.
By అంజి Published on 10 Jun 2024 7:23 AM IST
హైదరాబాద్లో సినీ ఫక్కీలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం
హైదరాబాద్లో ఓ వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం రేపింది.
By Srikanth Gundamalla Published on 9 Jun 2024 6:46 PM IST
జిమ్ లోకి వచ్చిన దొంగ.. ఓనర్ ఏమి చేశాడంటే.?
మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో జిమ్లోకి ప్రవేశించిన ఓ దొంగకు ఓనర్ ఊహించని షాక్ ఇచ్చాడు.
By Medi Samrat Published on 8 Jun 2024 10:15 AM IST
Hyderabad: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు.. భవనంపై నుంచి దూకి వ్యక్తి మృతి
పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తి బహుళ అంతస్తుల భవనం మొదటి అంతస్తు నుంచి దూకి మృతి చెందిన ఘటన లాలాగూడలో జరిగింది.
By అంజి Published on 7 Jun 2024 2:13 PM IST
సంగారెడ్డిలో విషాదం.. మంజీరా నదిలో శవాలై తేలిన ప్రేమజంట
సంగారెడ్డి జిల్లాలో మంజీరా నదిలో అనుమానాస్పదంగా మృతి చెందిన జంట ప్రేమకథ విషాదంగా ముగిసింది.
By అంజి Published on 7 Jun 2024 7:21 AM IST
సోదరుడి కొడుకు, కూతురిని చంపి.. ఆపై రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
రాజస్థాన్లో జైపూర్ దారుణ ఘటన జరిగింది. కదులుతున్న రైలు ముందు దూకడానికి ముందు ఓ వ్యక్తి తన సోదరుడి కొడుకు, కూతురిని కత్తితో పొడిచి చంపాడు.
By అంజి Published on 6 Jun 2024 4:30 PM IST
Ranga Reddy: విల్లాలో దారుణం.. ఇద్దరు యువకుల హత్య
రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. వెంచర్లోని ఓ విల్లాలో ఇద్దరు యువకులు రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన స్థానికులు తీవ్ర...
By అంజి Published on 6 Jun 2024 2:45 PM IST
కోటాలో విద్యార్థిని సూసైడ్.. ఈ ఏడాది 11వ ఆత్మహత్య
మధ్యప్రదేశ్లోని రేవాకు చెందిన 18 ఏళ్ల యువతి రాజస్థాన్లోని కోటాలో బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 6 Jun 2024 11:50 AM IST
Medak : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.
By Medi Samrat Published on 6 Jun 2024 9:32 AM IST
బాలికకు దెయ్యం పట్టిందని నమ్మించి.. ఆరు నెలలుగా..
దేశంలో ఏదో మూలన మూఢనమ్మకాల సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 5 Jun 2024 8:04 AM IST














