క్రైం - Page 151
పద్మశ్రీ మొగులయ్యకు అండగా రాచకొండ కమిషనర్
పద్మశ్రీ కిన్నెర మొగులయ్య కి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గోడలను గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడంతో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఎల్ బి నగర్ లోని...
By Kalasani Durgapraveen Published on 14 Oct 2024 3:53 PM IST
ఎంచక్కా పారిపోయి బతుకుదామని వాళ్లిద్దరూ స్కెచ్ వేశారు.. కానీ ఓ తప్పు చేశారు..!
గుజరాత్లోని కచ్లో ఒక వృద్ధుడిని 27 ఏళ్ల వివాహిత, ఆమె ప్రేమికుడు చంపేసి కటకటాల పాలయ్యారు
By Medi Samrat Published on 14 Oct 2024 1:45 PM IST
స్పెషల్ ఆపరేషన్.. 5000 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి
ఆదివారం గుజరాత్లోని అంక్లేశ్వర్లో ప్రత్యేక జాయింట్ ఆపరేషన్లో రూ.5,000 కోట్ల విలువైన కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు
By M.S.R Published on 14 Oct 2024 1:10 PM IST
అత్త, భార్యను చంపిన వ్యక్తి.. హత్యలకు 'రీల్స్' కూడా ఓ కారణం
ఓ వ్యక్తి తన భార్య, అత్తను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన త్రిపురలో చోటు చేసుకుంది
By M.S.R Published on 14 Oct 2024 12:31 PM IST
Sangareddy : ఇద్దరు మృతి.. ఆ బావిలోని నీటిని తాగినందుకేనా.?
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని సంజీవరావుపేట గ్రామంలో కలుషితమై నీరు తాగి ఇద్దరు వ్యక్తులు మరణించారు
By M.S.R Published on 14 Oct 2024 10:38 AM IST
DJ Sound: డీజే సౌండ్.. అమలాపురంలో యువకుడి ప్రాణాలను బలి తీసుకుందా?
దుర్గామాత విగ్రహాన్ని వీధుల్లో ఊరేగించేందుకు డీజే సౌండ్ బాక్సులను ఏర్పాటు చేశారు
By Medi Samrat Published on 13 Oct 2024 8:30 PM IST
మద్యం కొట్టేసే మాస్క్ మ్యాన్.. ఎక్కడో తెలుసా?
నల్గొండ జిల్లా గుర్రంపోడులోని ఓ వైన్షాప్లో దొంగతనం
By Medi Samrat Published on 13 Oct 2024 7:16 PM IST
దసరాకు భర్త కొత్త చీర కొనలేదని.. భార్య ఆత్మహత్య
జార్ఖండ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త కొత్త చీర కొనకపోవడంతో మనస్తాపానికి గురైన మహిళ రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 13 Oct 2024 10:00 AM IST
ముంబైలో దారుణం.. మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని కాల్చి చంపేశారు
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య ముంబైలో కలకలం రేపింది.
By అంజి Published on 13 Oct 2024 6:55 AM IST
మహిళ దుస్తులపై నెటిజన్ అభ్యంతరం.. యాసిడ్ దాడి చేస్తానని బెదిరింపు.. చివరికి..
బెంగుళూరులో ఒక వ్యక్తి సోషల్ మీడియా పోస్ట్లో ఒక మహిళ దుస్తుల ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆమెపై యాసిడ్ పోస్తానని బెదిరించడంతో ఉద్యోగం నుండి...
By అంజి Published on 11 Oct 2024 12:00 PM IST
అమ్మవారి విగ్రహాన్ని ద్వంసం చేసిన దుండగులు.
హైదరాబాద్ లోని నాంపల్లి ఎక్సిబిషన్ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేశారు.
By Kalasani Durgapraveen Published on 11 Oct 2024 10:18 AM IST
Khammam: మహిళపై తాంత్రికుడు లైంగిక దాడి.. తాయత్తు ఇస్తానని ఇంటికి తీసుకెళ్లి..
ఖమ్మం: తాంత్రిక పూజలు చేయిస్తానంటూ ఓ మహిళను లైంగికంగా వేధించిన నకిలీ తాంత్రికుడిపై ఖమ్మం రూరల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు .
By అంజి Published on 11 Oct 2024 8:33 AM IST











