క్రైం - Page 148
బద్వేల్ ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు
వైఎస్ఆర్ జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి కేసును పోలీసులు ఛేదించారు. కడపలో నిందితుడు విఘ్నేష్ను అరెస్టు చేసినట్టు జిల్లా...
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 9:30 PM IST
విద్యార్థినిపై అత్యాచార ఘటన.. చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
బద్వేల్లో కాలేజీ విద్యార్థినిని హత్యాచార ఘటనపై వైఎఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన, విచారం వ్యక్తం చేశారు
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 5:29 PM IST
అమ్మమ్మను చంపి రక్తాన్ని శివలింగానికి అర్పించిన మనవడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన అమ్మమ్మను హత్య చేసి రక్తాన్ని శివలింగానికి సమర్పించాడు.
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 4:01 PM IST
ఇంటర్ విద్యార్థిని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం
కడప జిల్లా బద్వేల్ లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంపై...
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 2:35 PM IST
Kadapa: పెట్రోల్ దాడికి గురైన మైనర్ బాలిక మృతి
వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ శివారులో మైనర్ బాలికపై జె విఘ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన శనివారం నాడు చోటు చేసుకుంది. కడప రిమ్స్లో చికిత్స...
By అంజి Published on 20 Oct 2024 12:00 PM IST
Hyderabad: ఫామ్హౌస్లలో ఒంటరిగా ఉండే మహిళలే అతడి టార్గెట్.. ప్రతిఘటిస్తే అంతే..
మూడు హత్యల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు. హత్యలకు పాల్పడిన కందుకూరు మండలానికి చెందిన ఉప్పుల శివ కుమార్ (25)ను మహేశ్వరం మండలం రాచకొండ...
By అంజి Published on 20 Oct 2024 8:24 AM IST
ఐదేళ్ల చిన్నారిపై ముగ్గురు మైనర్లు అత్యాచారం.. టెర్రస్పై ఆడుకుంటుండగా..
ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో ఐదేళ్ల బాలికపై ఆమె ఇంట్లో అద్దెకుంటున్న ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 20 Oct 2024 6:45 AM IST
పట్టపగలు కాంగ్రెస్ నేత హత్య.. వారే అయ్యుంటారని అనుమానం
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో పట్టపగలు కాంగ్రెస్ నేత హత్యకు గురైన ఘటన వెలుగు చూసింది
By Medi Samrat Published on 19 Oct 2024 7:33 PM IST
వృద్ధ దంపతుల హత్య కేసును చేదించిన పోలీసులు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని కందుకూరు మండలం లోని దాసర్లపల్లి గ్రామంలో ఇద్దరు వృద్ధ దంపతులను హత్య చేసిన కేసును చేదించిన పోలీసులు ఒకరిని అరెస్టు...
By Medi Samrat Published on 19 Oct 2024 6:04 PM IST
అంబర్పేట్లో వృద్ధ దంపతుల దారుణ హత్య
హైదరాబాద్ అంబర్పేట్లో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By Medi Samrat Published on 19 Oct 2024 3:16 PM IST
AP : ఉన్మాది ఘాతుకం.. ప్రేమను నిరాకరించిందని నోట్లో పురుగుల మందు పోసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఓ ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమను నిరాకరించిందని ఓ అమ్మాయితో పురుగుల మందును తాగించాడు ఆ ఉన్మాది.
By Kalasani Durgapraveen Published on 19 Oct 2024 10:10 AM IST
సైబర్ క్రిమినల్ కు ఉద్యోగం ఇచ్చారు.. అతడేమి చేశాడంటే.?
ఉద్యోగం ఇచ్చే సమయంలో సదరు కంపెనీ ఎవరికి ఇస్తున్నాం అని తెలుసుకోడానికి బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేస్తుంది.
By M.S.R Published on 19 Oct 2024 8:34 AM IST











