క్రైం - Page 100
అత్యాచారాలు, దాడులకు పాల్పడే వారిపై తక్షణమే కఠిన చర్యలు : హోం మంత్రి అనిత
రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, అత్యాచారాలకు, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఏ మాత్రం...
By Kalasani Durgapraveen Published on 15 Oct 2024 3:07 PM IST
బైకర్ను ఢీకొట్టి కారు ఆపకుండా వెళ్లిన నటుడు అరెస్ట్
రోడ్డు ప్రమాదం కేసులో నటుడు శ్రీనాథ్ భాసిని అరెస్టు చేసిన పోలీసులు.. స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు.
By Kalasani Durgapraveen Published on 15 Oct 2024 1:55 PM IST
ఉద్యోగాలు ఇప్పిస్తానని లేడీ కిలాడీ మోసం..
కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (సీటీఎస్)లో సీనియర్ హెచ్ ఆర్ మేనేజర్ గా నటిస్తూ బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఇప్పిస్తానని నమ్మించి...
By Kalasani Durgapraveen Published on 15 Oct 2024 11:27 AM IST
హైదరాబాద్లో యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. గచ్చిబౌలిలోని ఓ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 15 Oct 2024 10:58 AM IST
దారుణం.. ఆటో రిక్షాను ఓవర్టేక్ చేశాడని కొట్టి చంపారు
ముంబయిలోని మలాద్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో 27 ఏళ్ల యువకుడిని కొందరు వ్యక్తులు కొట్టి చంపారు
By అంజి Published on 15 Oct 2024 8:54 AM IST
పోలీసు అధికారి భార్య, కుమార్తెను దారుణంగా హతమార్చిన కరుడుగట్టిన క్రిమినల్
ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులను హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 14 Oct 2024 6:31 PM IST
పద్మశ్రీ మొగులయ్యకు అండగా రాచకొండ కమిషనర్
పద్మశ్రీ కిన్నెర మొగులయ్య కి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గోడలను గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడంతో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఎల్ బి నగర్ లోని...
By Kalasani Durgapraveen Published on 14 Oct 2024 3:53 PM IST
ఎంచక్కా పారిపోయి బతుకుదామని వాళ్లిద్దరూ స్కెచ్ వేశారు.. కానీ ఓ తప్పు చేశారు..!
గుజరాత్లోని కచ్లో ఒక వృద్ధుడిని 27 ఏళ్ల వివాహిత, ఆమె ప్రేమికుడు చంపేసి కటకటాల పాలయ్యారు
By Medi Samrat Published on 14 Oct 2024 1:45 PM IST
స్పెషల్ ఆపరేషన్.. 5000 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి
ఆదివారం గుజరాత్లోని అంక్లేశ్వర్లో ప్రత్యేక జాయింట్ ఆపరేషన్లో రూ.5,000 కోట్ల విలువైన కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు
By M.S.R Published on 14 Oct 2024 1:10 PM IST
అత్త, భార్యను చంపిన వ్యక్తి.. హత్యలకు 'రీల్స్' కూడా ఓ కారణం
ఓ వ్యక్తి తన భార్య, అత్తను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన త్రిపురలో చోటు చేసుకుంది
By M.S.R Published on 14 Oct 2024 12:31 PM IST
Sangareddy : ఇద్దరు మృతి.. ఆ బావిలోని నీటిని తాగినందుకేనా.?
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని సంజీవరావుపేట గ్రామంలో కలుషితమై నీరు తాగి ఇద్దరు వ్యక్తులు మరణించారు
By M.S.R Published on 14 Oct 2024 10:38 AM IST
DJ Sound: డీజే సౌండ్.. అమలాపురంలో యువకుడి ప్రాణాలను బలి తీసుకుందా?
దుర్గామాత విగ్రహాన్ని వీధుల్లో ఊరేగించేందుకు డీజే సౌండ్ బాక్సులను ఏర్పాటు చేశారు
By Medi Samrat Published on 13 Oct 2024 8:30 PM IST