క్రైం - Page 101
మద్యం కొట్టేసే మాస్క్ మ్యాన్.. ఎక్కడో తెలుసా?
నల్గొండ జిల్లా గుర్రంపోడులోని ఓ వైన్షాప్లో దొంగతనం
By Medi Samrat Published on 13 Oct 2024 7:16 PM IST
దసరాకు భర్త కొత్త చీర కొనలేదని.. భార్య ఆత్మహత్య
జార్ఖండ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త కొత్త చీర కొనకపోవడంతో మనస్తాపానికి గురైన మహిళ రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 13 Oct 2024 10:00 AM IST
ముంబైలో దారుణం.. మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని కాల్చి చంపేశారు
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య ముంబైలో కలకలం రేపింది.
By అంజి Published on 13 Oct 2024 6:55 AM IST
మహిళ దుస్తులపై నెటిజన్ అభ్యంతరం.. యాసిడ్ దాడి చేస్తానని బెదిరింపు.. చివరికి..
బెంగుళూరులో ఒక వ్యక్తి సోషల్ మీడియా పోస్ట్లో ఒక మహిళ దుస్తుల ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆమెపై యాసిడ్ పోస్తానని బెదిరించడంతో ఉద్యోగం నుండి...
By అంజి Published on 11 Oct 2024 12:00 PM IST
అమ్మవారి విగ్రహాన్ని ద్వంసం చేసిన దుండగులు.
హైదరాబాద్ లోని నాంపల్లి ఎక్సిబిషన్ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేశారు.
By Kalasani Durgapraveen Published on 11 Oct 2024 10:18 AM IST
Khammam: మహిళపై తాంత్రికుడు లైంగిక దాడి.. తాయత్తు ఇస్తానని ఇంటికి తీసుకెళ్లి..
ఖమ్మం: తాంత్రిక పూజలు చేయిస్తానంటూ ఓ మహిళను లైంగికంగా వేధించిన నకిలీ తాంత్రికుడిపై ఖమ్మం రూరల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు .
By అంజి Published on 11 Oct 2024 8:33 AM IST
వాటర్ ట్యాంక్లో దంపతుల మృతదేహాలు.. రెండు రోజులుగా..
రాజస్థాన్లోని నాగౌర్లో 70 ఏళ్ల వృద్ధుడు, అతని భార్య తమ ఇంటి వాటర్ ట్యాంక్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు గురువారం తెలిపారు.
By అంజి Published on 11 Oct 2024 6:48 AM IST
దారుణం.. జీతం అడిగినందుకు.. దళితుడిపై దాడి, మూత్ర విసర్జన చేశారు
బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఒక దళిత వ్యక్తి పౌల్ట్రీ ఫామ్లో చేసిన పనికి పెండింగ్లో ఉన్న వేతనాన్ని డిమాండ్ చేసినందుకు తండ్రీ కొడుకులు అతని ముఖం...
By అంజి Published on 10 Oct 2024 12:48 PM IST
విరాళాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు స్వాహా
విదేశాల నుండి వచ్చిన విరాళాలు ఇప్పిస్తామని నమ్మించి బాధితుడి వద్ద నుండి వేలు కాదు లక్షలు కాదు ఏకంగా ఏడు కోట్ల పైచిలుకు నగదును కాజేసిన ఘటన హైదరాబాద్...
By Kalasani Durgapraveen Published on 10 Oct 2024 12:46 PM IST
రైతుబంధు కుంభకోణంలో తహసిల్దార్ జయశ్రీ అరెస్ట్
సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ రైతుబంధు కుంభకోణం వెలుగులోకి రావడంతో తహసిల్దార్ జయశ్రీ తో పాటు ధరణి ఆపరేటర్ జగదీష్ ను పోలీసులు అరెస్టు చేశారు.
By Kalasani Durgapraveen Published on 10 Oct 2024 10:40 AM IST
బెంగళూరులో నకిలీ గుర్తింపుతో 10 మంది పాకిస్థానీ పౌరులు.. అరెస్ట్
నకిలీ పత్రాలతో భారతదేశంలో అక్రమంగా ఉంటున్నారనే ఆరోపణలపై బెంగళూరు పోలీసులు మరో 10 మంది పాకిస్తానీ పౌరులను అరెస్టు చేశారు
By అంజి Published on 10 Oct 2024 8:06 AM IST
మెడికల్ కాలేజీ వార్డ్ బాయ్ ఆత్మహత్య.. 'ఐ లవ్ యూ' నోట్ రాసి..
ఉత్తరప్రదేశ్లోని ఎస్ఎన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పనిచేస్తున్న 32 ఏళ్ల వార్డ్ బాయ్ ఆగ్రాలోని తన ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By అంజి Published on 10 Oct 2024 7:11 AM IST