క్రైం - Page 102
ఖమ్మంలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య.. తల్లిదండ్రులు మందలించారని..
ఖమ్మం జిల్లాలో డిసెంబర్ 9 సోమవారం నాడు 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 10 Dec 2024 11:56 AM IST
బ్రేక్ ఫెయిల్.. పాదాచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి, 29 మందికి తీవ్రగాయాలు
బస్సు అదుపు తప్పి అనేక మంది పాదచారులు, వాహనాలపైకి దూసుకెళ్లడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. 29 మంది గాయపడ్డారు.
By అంజి Published on 10 Dec 2024 6:55 AM IST
అత్తను చెట్టుకు కట్టేసి.. మేనకోడలిపై దారుణానికి తెగబడ్డారు
అత్తను బందీగా ఉంచి బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో వెలుగు చూసింది.
By Medi Samrat Published on 9 Dec 2024 9:15 PM IST
అదనపు తరగతుల నెపంతో దారుణం.. అక్కాచెల్లలపై ట్యూటర్ అత్యాచారం
మధ్యప్రదేశ్లోని భోపాల్లో దారుణం జరిగింది. మైనర్తో సహా ఇద్దరు సోదరీమణులపై అత్యాచారం చేసినందుకు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 9 Dec 2024 8:55 AM IST
ఓ వైపు అలాంటి ప్రచారం.. మరోవైపు ఆసుపత్రికి మంచు మనోజ్
నటుడు మంచు మనోజ్ ఆసుపత్రిలో కనిపించారు. తన భార్యతో కలిసి మంచు మనోజ్ ఆసుపత్రికి వచ్చారు.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 6:02 PM IST
కొడుకును పడేసి.. బావిలో దూకిన తల్లి
వికారాబాద్ జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. బావిలో దూకి తల్లికొడుకులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 3:27 PM IST
రెస్టారెంట్లలో ఓనర్ల పాడు పనులు
ఉత్తరప్రదేశ్లోని ఔరయా జిల్లాలో తమ కస్టమర్ల వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందడంతో రెస్టారెంట్కు సీల్ వేశారు పోలీసులు.
By Medi Samrat Published on 7 Dec 2024 6:48 PM IST
Hyderabad : ఇంట్లో రహస్యంగా స్పై కెమెరాలు అమర్చి భార్య ఫోటోలు, వీడియోలు తీశాడు
న్యూ బోయినపల్లికి చెందిన 40 ఏళ్ల గృహిణి తాను ప్రైవేట్గా ఉన్న క్షణాలను చిత్రీకరించడానికి, తనను బ్లాక్మెయిల్ చేయడానికి తన భర్త తమ ఇంట్లో రహస్య స్పై...
By Medi Samrat Published on 7 Dec 2024 5:40 PM IST
బ్యాంకు దొంగలను పట్టుకున్న వరంగల్ పోలీసులు
వరంగల్లో ఎస్బీఐ బ్యాంకులో బంగారు ఆభరణాల దోపిడీని పోలీసులు చేధించారు.
By Kalasani Durgapraveen Published on 7 Dec 2024 10:08 AM IST
యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు.
By Kalasani Durgapraveen Published on 7 Dec 2024 8:35 AM IST
ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై లక్నో నుండి ఢిల్లీకి వెళుతుండగా.. సక్రవా పోలీస్ స్టేషన్ పరిధిలోని మిష్రాబాద్ గ్రామ సమీపంలో ఆపి...
By Medi Samrat Published on 6 Dec 2024 4:49 PM IST
రైలులో సీటు కోసం దారుణం.. తోటి ప్రయాణికుడిని కత్తితో పొడిచి చంపారు
యూపీలోని లక్నోలో సీటు కోసం తోటి ప్రయాణికుడిని కొందరు హత్య చేశారు.
By అంజి Published on 6 Dec 2024 9:15 AM IST














