హైదరాబాద్ వాసులు జర భద్రం.. నగరంలో ఎండలు మండుతున్నాయి
హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయి. గత 3 ఏళ్లలోనే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2023 9:05 AM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల
మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్లను నేటి ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది.
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2023 8:22 AM IST
గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
బంగారం ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకనే కొనుగోలుదారులు వాటి ధరలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు.
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2023 7:53 AM IST
Ram Charan:చరణ్ పుట్టిన రోజున అభిమానులకు అల్లు అరవింద్ సర్ప్రైజ్
రామ్చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్ను ములుపు తిప్పిన చిత్రం మగధీరను రీ రిలీజ్ చేయనున్నారు
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2023 2:08 PM IST
Umesh Yadav : టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం
టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్ కన్నుమూశారు.
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2023 1:20 PM IST
సన్రైజర్స్ హైదరాబాద్కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు.. అక్కడ గెలిపించాడు.. మరీ ఇక్కడ..?
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ ఎడెన్ మార్క్రమ్ ఎస్ఆర్హెచ్
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2023 12:51 PM IST
కరోనా భయం : మూడేళ్లుగా ఇంట్లోనే ఉంటున్న తల్లీ, కుమారుడు.. భర్తను కూడా రానివ్వడం లేదు
ఓ మహిళ కరోనా భయంతో గత మూడేళ్లుగా కుమారుడితో కలిసి స్వీయ నిర్భంధంలో ఉంటోంది. భర్తను కూడా ఇంట్లోకి రానివ్వడం లేదు
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2023 12:16 PM IST
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. శ్రీవాణి టికెట్ల పై టీటీడీ కీలక నిర్ణయం
శ్రీవారి భక్తులకు గమనిక. శ్రీవాణి టికెట్ల విషయంలో టీటీడీ కీలక మార్పులు చేసింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2023 11:35 AM IST
ఘోరం.. రెండు నెలల చిన్నారి వేలు కొరికిన కోతి
వరండాలో ఊయలలో ఉన్న చిన్నారిపై కోతులు దాడి చేశాయి. చిన్నారి కాలి బొటన వేలిని కొరికి వేశాయి.
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2023 11:02 AM IST
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు.దీని విలువ దాదాపు రూ.8కోట్ల వరకు ఉంటుంది
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2023 10:08 AM IST
దారుణం.. ఆర్టీసీ బస్సులో మహిళపై మూత్రం పోసిన ఇంజినీరింగ్ పట్టభద్రుడు
ఓ యువకుడు మద్యం మత్తులో బస్సులో కూర్చోని ఉన్న మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోశాడు.
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2023 9:48 AM IST
తండ్రైన నవీన్ చంద్ర.. చిన్నారి పాదాన్ని ముద్దాడుతూ
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర తండ్రి అయ్యాడు. తనకు పుట్టిన బిడ్డను ఎత్తుకుని ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేశాడు.
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2023 8:41 AM IST