మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించిన RCB
బెంగళూరు తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురువారం రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది.
By Medi Samrat Published on 5 Jun 2025 4:15 PM IST
తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
By Medi Samrat Published on 5 Jun 2025 3:32 PM IST
అనుకున్నదే నిజమైంది.. లోకేష్తో ఆమిర్
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్తో కలిసి ఓ భారీ సూపర్ హీరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.
By Medi Samrat Published on 5 Jun 2025 3:25 PM IST
మళ్లీ విఫలం.. 'పృథ్వీ షా'కు ఏమయ్యింది.?
చాలా కాలంగా పేలవమైన ఫామ్తో సతమతమవుతున్న పృథ్వీ షా.. టీ20 ముంబై లీగ్ 2025లో కూడా బ్యాట్తో రాణించలేకపోయాడు.
By Medi Samrat Published on 5 Jun 2025 2:51 PM IST
భారత్తో చర్చల కోసం ట్రంప్ సాయం కోరిన పాక్ ప్రధాని
పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నామైన విషయం ప్రపంచానికి తెలుసు. పాకిస్థాన్ ఎన్నో మార్లు సాయం కోసం ప్రపంచాన్ని అర్ధించింది
By Medi Samrat Published on 5 Jun 2025 2:41 PM IST
'ఆపరేషన్ సింధూర్' అని ఎందుకు పెట్టారు..?.. అద్భుతంగా వివరించిన శశి థరూర్
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాకిస్థాన్ మరియు పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. 100...
By Medi Samrat Published on 5 Jun 2025 2:19 PM IST
గుడ్న్యూస్.. పోలీసు శాఖలో 24 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖలో 24 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన విడుదల కానుంది.
By Medi Samrat Published on 5 Jun 2025 9:47 AM IST
తత్కాల్ టికెట్ బుకింగ్కు సంబంధించి భారీ మార్పు చేయనున్న రైల్వే
రైల్వే టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది.
By Medi Samrat Published on 5 Jun 2025 8:34 AM IST
ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికాలో ఈ 12 దేశాల పౌరుల ప్రవేశం పూర్తిగా నిషేధం..!
అమెరికాలోకి 12 దేశాల పౌరుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు.
By Medi Samrat Published on 5 Jun 2025 8:17 AM IST
Nellore : రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి.. మంత్రి ఆనం దిగ్భ్రాంతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
By Medi Samrat Published on 5 Jun 2025 7:59 AM IST
ఇకపై మెడికల్ రెప్రజెంటేటివ్స్ ప్రభుత్వ వైద్యులను కలవకూడదు
ఇకపై వైద్య ప్రతినిధులు(మెడికల్ రెప్రజెంటేటివ్స్) ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులను కలవడం నిషేధించింది కేంద్ర ప్రభుత్వం
By Medi Samrat Published on 3 Jun 2025 9:15 PM IST
వైఎస్ జగన్ను చూసి జాలి పడుతున్నా..
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటించారు.
By Medi Samrat Published on 3 Jun 2025 8:52 PM IST