ఆపరేషన్ సిందూర్.. పాక్ కుట్రలో భాగమైన ఇద్దరు టర్కీ సైనికులు మృతి
ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఇద్దరు టర్కిష్ సైనికులు కూడా మరణించారు.
By Medi Samrat Published on 14 May 2025 8:12 PM IST
ఆ విషయంలో అడుక్కోవడం మొదలుపెట్టిన పాకిస్థాన్
పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.
By Medi Samrat Published on 14 May 2025 7:51 PM IST
గుడ్న్యూస్.. గ్రామాల్లో డెయిరీ షెడ్లకు ప్రాపర్టీ టాక్స్ రద్దు
పాడి పరిశ్రమ ద్వారా పేదల జీవితాల్లో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
By Medi Samrat Published on 14 May 2025 7:32 PM IST
మత్తుపదార్థాలు ఇచ్చి నిద్రపోగానే అత్యాచారం చేసేవాడు.. మాజీ భర్తను జైలు పాలు చేసిన మహిళ
బ్రిటన్లో ఓ మహిళ తన మాజీ భర్తపై భయంకరమైన ఆరోపణ చేసింది. తాను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తన భర్త తనకు డ్రగ్స్ ఇచ్చాడని, కొన్నాళ్లుగా తనపై లైంగిక...
By Medi Samrat Published on 14 May 2025 6:30 PM IST
మాట నిలబెట్టుకున్న వీహెచ్
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య ఉద్యమకారుల జ్ఞాపకార్థం స్మారక స్థూప నిర్మాణానికి మాజీ ఎంపీ,...
By Medi Samrat Published on 14 May 2025 5:32 PM IST
ఆంధ్రాలో బీజేపీ బీ టీమ్లు వైసీపీ, టీడీపీ, జనసేన అయితే.. ఇక్కడ బీఆర్ఎస్
బీజేపీ వాళ్లకు మోకాళ్ళ లో మెదడు ఉందని.. వాళ్ళ బుద్ధి లో మార్పు రావడం లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు.
By Medi Samrat Published on 14 May 2025 5:03 PM IST
కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. విజయ్ షాపై ఎఫ్ఐఆర్
కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.
By Medi Samrat Published on 14 May 2025 4:00 PM IST
11 ఏళ్ల తర్వాత మళ్లీ కలయిక.. ఏం జరుగుతుందంటే..?
సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తన రాబోయే చిత్రం సితారే జమీన్ పర్ ప్రస్తుతం వార్తల్లో ఉంది.
By Medi Samrat Published on 14 May 2025 3:10 PM IST
'పిచ్పై షాట్లే కాదు.. స్నేహాలు కూడా..' RO-KO రిటైర్మెంట్పై ధావన్ భావోద్వేగ పోస్ట్
భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్పై ప్రత్యేక పోస్ట్ను పంచుకున్నారు.
By Medi Samrat Published on 14 May 2025 2:50 PM IST
ఈసీబీ సంచలన నిర్ణయం.. టెన్షన్లో మూడు ఐపీఎల్ జట్లు..!
భారత్-పాక్ యుద్ధం కారణంగా వారం రోజుల పాటు వాయిదా పడిన ఐపీఎల్-2025 కొత్త షెడ్యూల్ వెలువడింది.
By Medi Samrat Published on 13 May 2025 9:46 PM IST
షాకింగ్.. స్నేహితుడిని పొడిచి చంపిన 11 ఏళ్ల బాలుడు
కర్ణాటక లోని హుబ్బళ్ళిలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 13 May 2025 8:15 PM IST
S-400 ఎయిర్ డిఫెన్స్.. అదనపు యూనిట్లు ఆర్డర్ చేయనున్న భారత్
ఆపరేషన్ సిందూర్ సమయంలో S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా ఉపయోగించింది భారత్.
By Medi Samrat Published on 13 May 2025 7:29 PM IST