ఆంధ్రప్రదేశ్ - Page 97
త్వరలో పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం: సీఎం చంద్రబాబు
వీలైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని సీఎం చంద్రబాబు తెలిపారు.
By అంజి Published on 27 March 2025 3:04 PM IST
హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్కు లేదు: వైఎస్ జగన్
హిందూ ధర్మం, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు లేదని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
By అంజి Published on 27 March 2025 11:37 AM IST
పక్కా ప్లాన్తోనే హత్య చేశారు..పాస్టర్ ప్రవీణ్ మృతిపై షర్మిల ట్వీట్
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు.
By Knakam Karthik Published on 27 March 2025 11:26 AM IST
శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ప్రారంభం, భక్తులందరికీ అలంకార దర్శనం
నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
By Knakam Karthik Published on 27 March 2025 8:10 AM IST
ఎట్టకేలకు విశాఖలో లులూ, భూమి కేటాయించాలని సర్కార్ ఆదేశాలు
లులూ గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.
By Knakam Karthik Published on 27 March 2025 7:38 AM IST
నా విజన్ వల్లే తెలంగాణ ఆదాయం పొందుతోంది: సీఎం చంద్రబాబు
తన విజన్ డాక్యుమెంట్ కారణంగానే తెలంగాణ హైయస్ట్ పెర్ క్యాపిటా ఇన్కమ్ పొందుతుందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 27 March 2025 7:23 AM IST
నేతన్నలకు శుభవార్త..ఉచిత విద్యుత్పై ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 27 March 2025 6:55 AM IST
వారెవ్వా..లారీలో కూర్చుని పేకాట, వదల బొమ్మాలీ అంటూ పట్టించిన డ్రోన్
విజయనగరంలో కొందరు పేకాట రాయుళ్లు ఎవరికీ దొరకకుండా ఏకంగా లారీలో ప్లాన్ చేశారు.
By Knakam Karthik Published on 26 March 2025 5:50 PM IST
ఆ బృందంతో సీఎం చంద్రబాబు మీటింగ్, కీలక చర్చలు జరిగాయని ట్వీట్
జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 26 March 2025 2:51 PM IST
వారికి 30 ఏళ్లు పట్టింది..కూనంనేని కామెంట్స్పై చంద్రబాబు రియాక్షన్
కూనంనేని వ్యాఖ్యలపై చంద్రబాబు నవ్వుతూ స్పందించారు.
By Knakam Karthik Published on 26 March 2025 2:19 PM IST
Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని ఏఐజీ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తుంది.
By Medi Samrat Published on 26 March 2025 10:30 AM IST
వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు
వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి.. వైఎస్ వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
By Medi Samrat Published on 25 March 2025 9:15 PM IST