ఆంధ్రప్రదేశ్ - Page 406
రేపు సీఎం జగన్ విజయవాడ పర్యటన
సీఎం జగన్ రేపు విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం
By Medi Samrat Published on 6 Dec 2023 6:51 PM IST
ఏపీలో మిచౌంగ్ తుఫాన్ విధ్వంసం
ఏపీలో మిచౌంగ్ తుఫాను విధ్వంసం సృష్టించింది. తుఫాను కారణంగా 770 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి, 35 చెట్లు నేలకూలాయి. మూడు పశువులు మరణించాయి.
By అంజి Published on 6 Dec 2023 10:02 AM IST
పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్
తుపాను నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నిన్నటితో పంపిణీ గడువు ముగియగా.. పలువురు వాలంటీర్లు తుపాను సహాయక చర్యల్లో...
By అంజి Published on 6 Dec 2023 7:41 AM IST
Vijayawada: తుపాను ఎఫెక్ట్.. చిక్కుకుపోయిన 200 మంది టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు
మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుపాను కారణంగా 200 మంది టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు విజయవాడలో చిక్కుకుపోయారు.
By అంజి Published on 6 Dec 2023 6:44 AM IST
ధాన్యం కొనుగోలు చేస్తాం : మంత్రి కారుమూరి
మిచౌంగ్ తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం జగన్ ఆదేశాలతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నిరకాల చర్యలు చేపట్టామని
By Medi Samrat Published on 5 Dec 2023 8:30 PM IST
తుపాను బాధితులకు ఆహారం, తాగునీరు అందించలేరా?: చంద్రబాబు
ఏపీలో మిచౌంగ్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 5 Dec 2023 5:30 PM IST
మిచౌంగ్ తుపాను బాధితులకు మంచి సదుపాయాలు కల్పించాలి: జగన్
మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 5 Dec 2023 2:15 PM IST
రేవంత్ రెడ్డే సీఎం కావాలి: జేసీ ప్రభాకర్ రెడ్డి
తెలంగాణలో సీఎం అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎంగా కాంగ్రెస్ ఎవరిని ప్రకటిస్తుందోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
By అంజి Published on 5 Dec 2023 12:16 PM IST
మిచౌంగ్ ఎఫెక్ట్: ఏపీలో అతి భారీ వర్షాలు.. రైతుల్లో కలవరం.. 308 పునరవాస కేంద్రాలు
తుపాను నేపథ్యంలో ఇవాళ, రేపు ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
By అంజి Published on 5 Dec 2023 8:30 AM IST
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీ
ఆరోగ్య శ్రీ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ...
By అంజి Published on 5 Dec 2023 8:15 AM IST
దెబ్బ తిన్న ఇళ్లకు పది వేలు : సీఎం జగన్
మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Medi Samrat Published on 4 Dec 2023 8:45 PM IST
ఏపీ రాజధాని అమరావతి.. స్పష్టం చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మరోసారి కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది.
By Medi Samrat Published on 4 Dec 2023 7:33 PM IST














