ఆంధ్రప్రదేశ్ - Page 402
రేషన్ కార్డులు ఉన్న వారికి గుడ్న్యూస్
రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై కందిపప్పు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 19 Dec 2023 6:36 AM IST
సీట్ల మార్పులు చేర్పుల విషయంలో మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు టీడీపీ-జనసేన మధ్య సంబంధాల గురించి చర్చ జరుగుతూ ఉండగా.
By Medi Samrat Published on 18 Dec 2023 9:15 PM IST
యువగళం పాదయాత్రను ముగించిన నారా లోకేశ్
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరించిన లోకేశ్ తన పాదయాత్రకు ముగింపు పలికారు
By Medi Samrat Published on 18 Dec 2023 8:45 PM IST
పేదలకు అండగా ఉండాలనే ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు: సీఎం జగన్
ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ కలెక్టర్లు, ఆరోగ్యశాఖ అధికారులతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు.
By Srikanth Gundamalla Published on 18 Dec 2023 2:35 PM IST
రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ.. నేడు ప్రారంభించనున్న సీఎం
ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
By అంజి Published on 18 Dec 2023 8:31 AM IST
పదవులపై నాకు ఇంట్రెస్ట్ లేదు: నాగబాబు
నెల్లూరులో రెండో రోజు జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. రాజకీయ పదవులపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని నాగబాబు చెప్పారు.
By Srikanth Gundamalla Published on 17 Dec 2023 6:45 PM IST
175 సీట్లలో సింగిల్గా పోటీ చేయగలరా.? : మంత్రి అంబటి
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
By Medi Samrat Published on 16 Dec 2023 9:15 PM IST
వైకుంఠ ద్వార దర్శనం తేదీలను ప్రకటించిన టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు పది రోజుల పాటు పది రోజుల పాటు
By Medi Samrat Published on 16 Dec 2023 6:40 PM IST
Kurnool: అమ్మను చూడాలి.. జైలు గోడ వద్ద చిన్నారి ఏడుపు
తల్లి, బిడ్డల మధ్య అనుబంధం గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By Srikanth Gundamalla Published on 16 Dec 2023 3:57 PM IST
ఏపీలో 8వ తరగతి విద్యార్థులకు 4.35 లక్షల ట్యాబ్లు
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ జన్మదినమైన డిసెంబర్ 21 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు 4.35 లక్షల ట్యాబ్ల పంపిణీని ప్రారంభించనున్నారు.
By అంజి Published on 16 Dec 2023 1:47 PM IST
హామీలు నెరవేర్చమంటే వేధిస్తారా?: పవన్ కళ్యాణ్
ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 15 Dec 2023 7:44 PM IST
సామాజిక పెన్షన్ రూ.3వేలకు పెంపు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
సీఎం జగన్ అధ్యక్షతన శుక్రవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.
By Srikanth Gundamalla Published on 15 Dec 2023 5:15 PM IST














