ఆంధ్రప్రదేశ్ - Page 401
కరోనా అలర్ట్.. ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దాంతో.. ఆయా రాష్ట్రాల్లోని వైద్యాధికారులు అలర్ట్ అవుతున్నారు.
By Srikanth Gundamalla Published on 22 Dec 2023 5:15 PM IST
అమెరికాలో విజయవాడ వైద్య విద్యార్థిని మృతి.. గ్యాస్ లీక్ కావడంతో..
ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి ఆశలే ఆవిరయ్యాయి. కారులో ప్రయాణిస్తూ గ్యాస్ లీక్ అయ్యి మృత్యువాత పడింది.
By అంజి Published on 21 Dec 2023 12:44 PM IST
ఆంధ్రా సరిహద్దులో రెచ్చిపోయిన మావోయిస్టులు
ఆంధ్రా బోర్డర్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జగదల్పూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆసీర్గూడెం వద్ద మావోయిస్టులు...
By అంజి Published on 21 Dec 2023 7:40 AM IST
ఆ రోజే వైసీపీ ఖతం అయ్యింది: చంద్రబాబు
టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న రోజునే అధికార వైఎస్సార్సీపీ ఖతం అయిందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 21 Dec 2023 6:26 AM IST
విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో
By Medi Samrat Published on 20 Dec 2023 4:09 PM IST
వేతనాలు పెంచాలని 1,20,000 మంది అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్.. తొమ్మిదో రోజుకు చేరిన సమ్మె
సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏపీలో 1,20,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న రాష్ట్రవ్యాప్త సమ్మె 9వ రోజుకు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Dec 2023 10:45 AM IST
తిరుమలలో మరోసారి చిరుత కలకలం
తిరుమలలో అలిపిరి నడకమార్గంలో చిరుత పులి కనిపించింది. దీంతో నడక దారి భక్తుల్లో భయం, ఆందోళన మొదలైంది.
By అంజి Published on 20 Dec 2023 10:02 AM IST
కోవిడ్ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఏపీ సిద్ధంగా ఉంది: అధికారి
కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు నమోదవుతున్న నేపథ్యంలో, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఏపీ ఆరోగ్య శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందని అధికారి ఒకరు తెలిపారు.
By అంజి Published on 20 Dec 2023 7:15 AM IST
జగన్ సర్కార్ గుడ్న్యూస్.. దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు
దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. అభివృద్ధి కార్యక్రమాల్లో వారికి 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ...
By అంజి Published on 20 Dec 2023 6:52 AM IST
అది అశుభ యాత్ర.. చంద్రబాబు పడుతున్న పాట్లు చూస్తే జాలి కలుగుతోంది : మంత్రి అంబటి
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 19 Dec 2023 9:45 PM IST
AP: హజ్యాత్ర దరఖాస్తుకు రేపే ఆఖరు
హజ్యాత్ర దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. యాత్రకు వెళ్లేందుకు ఆసక్తి ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని హజ్ కమిటీ చైర్మన్ తెలిపారు.
By అంజి Published on 19 Dec 2023 11:00 AM IST
రేషన్ కార్డులు ఉన్న వారికి గుడ్న్యూస్
రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై కందిపప్పు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 19 Dec 2023 6:36 AM IST














