ఆంధ్రప్రదేశ్ - Page 377
ఎన్టీఆర్ బిడ్డ కోరికను ప్రజలు తీరుస్తారన్న కొడాలి నాని
కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సరదాగా చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందిస్తూ ఉన్నారు.
By Medi Samrat Published on 23 Feb 2024 8:30 PM IST
వైఎస్ కుటుంబ ఆస్తుల పంపకంపై మాట్లాడిన మంత్రి రోజా
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న హడావుడి చేస్తుంటే.. ఆమెకు రాజకీయ అవగాహన లేదనే విషయం అర్థమయిందని మంత్రి రోజా తెలిపారు
By Medi Samrat Published on 23 Feb 2024 7:36 PM IST
చంద్రబాబు నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం జగన్
సీఎం వైఎస్ జగన్ ఈ నెల 26న చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా రామకుప్పం మండలం రాజుపేట
By Medi Samrat Published on 23 Feb 2024 6:39 PM IST
విశాఖ తీరంలో పాక్ జలాంతర్గామి ఘాజీ శకలాలు
1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో పాక్ జలాంతర్గామి ఘాజీ కుట్రల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By Medi Samrat Published on 23 Feb 2024 6:12 PM IST
ఆర్కే మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవలే మళ్లీ వైసీపీలో చేరారు. కొద్దిరోజుల కిందట వైసీపీని వీడుతున్నానని చెప్పిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత...
By Medi Samrat Published on 23 Feb 2024 5:20 PM IST
సీఎం జగన్ ముందే సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని.!
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
By Medi Samrat Published on 23 Feb 2024 4:45 PM IST
చంద్రబాబు రాజకీయ రాక్షసుడు: సీఎం జగన్
చంద్రబాబు రాజకీయ రాక్షసుడని, వంద సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 23 Feb 2024 4:15 PM IST
ఎమోషనల్ అయిన మాజీ సీఎం కేసీఆర్
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు
By Medi Samrat Published on 23 Feb 2024 2:10 PM IST
పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఉండదు : సీఎం జగన్
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు
By Medi Samrat Published on 23 Feb 2024 12:59 PM IST
రానున్న రోజుల్లో పవన్ మరిన్ని చివాట్లు తింటారు : మంత్రి అంబటి రాంబాబు
టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. బీజేపీ కూడా వీరితో కలవనుంది.
By Medi Samrat Published on 22 Feb 2024 9:45 PM IST
వారికి ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
పవర్ లూమ్ చేనేతలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పవర్ లూమ్లకు విద్యుత్ సబ్సిడీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By Medi Samrat Published on 22 Feb 2024 7:24 PM IST
వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుంది.. అమ్మ కూడా బాధపడుతుంది : షర్మిల
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతకుముందు ఆమె మాట్లాడుతూ..
By Medi Samrat Published on 22 Feb 2024 5:55 PM IST














