ఆంధ్రప్రదేశ్ - Page 290
ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం ఏకగ్రీవంగా విజయం సాధించారు
By Medi Samrat Published on 16 Aug 2024 6:15 PM IST
చంద్రబాబు చైర్మన్గా.. టాటా గ్రూప్ చైర్మన్ కో-చైర్మన్గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పట్టుబడుల అంశంపై చర్చ జరిగింది
By Medi Samrat Published on 16 Aug 2024 3:00 PM IST
ప్రయాణికులకు శుభవార్త.. 8 స్పెషల్ రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
గురువారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు రావడంతో ప్రజలు తమ సొంతూళ్లకు ప్రయాణాలు కట్టారు.
By అంజి Published on 16 Aug 2024 2:15 PM IST
'చట్టం ప్రకారం శిక్షిస్తాం'.. రెడ్ బుక్ అంటే ఇదే.. మంత్రి లోకేష్ క్లారిటీ
రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్టం ప్రకారం శిక్షించడమేనని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
By అంజి Published on 16 Aug 2024 11:12 AM IST
ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్పై సీఐడీ విచారణ, చిక్కుల్లో వైసీపీ మాజీ మంత్రులు
గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అక్రమాలను బయటపెడతామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 11:11 AM IST
రుషికొండ ప్యాలెస్కు బదులు.. రెండేళ్లు పేదలకు భోజనం పెట్టేవారు: లోకేశ్
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తోంది.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 10:07 AM IST
పేరుమార్చుకుని అన్నం పెట్టాలన్నా పట్టించుకోలేదు : చంద్రబాబు
పేదవాడు ఆకలితో ఉండకూదన్నదే అన్నక్యాంటీన్ల లక్ష్యం, క్యాంటీన్లు శాశ్వతంగా, నిరంతరాయంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Medi Samrat Published on 15 Aug 2024 5:27 PM IST
త్వరలో 20 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
ఏపీ నిరుద్యోగులకు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. త్వరలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది.
By అంజి Published on 15 Aug 2024 2:15 PM IST
జాతీయ జెండాను ఎగురవేసిన చంద్రబాబు, పవన్
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
By అంజి Published on 15 Aug 2024 10:03 AM IST
భారతదేశం.. ప్రపంచానికే ఆదర్శం: సీఎం చంద్రబాబు
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
By అంజి Published on 15 Aug 2024 8:22 AM IST
వారానికి ఆరు రోజులు.. అన్నా క్యాంటీన్ మెనూ ఇదే..!
ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 6:45 PM IST
16 మంది ఐపీఎస్లకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ షాక్
గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో 16 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 4:40 PM IST














