ఆంధ్రప్రదేశ్ - Page 291
ఇంటింటా జాతీయ జెండా కార్యక్రమం విస్తరించడం సంతోషం: సీఎం చంద్రబాబు
స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 2:56 PM IST
తీరనున్న బందరు వాసుల చిరకాల కోరిక
బందరు ప్రజల దశాబ్డాల కోరిక అయినటువంటి మచిలీపట్నం - రేపల్లె మధ్య 45 కిలోమీటర్ల రైల్వే లైన్ను పూర్తి చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను...
By Medi Samrat Published on 14 Aug 2024 2:13 PM IST
ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్ల ప్రారంభం.. జాబితా ఇదే
ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.
By అంజి Published on 14 Aug 2024 8:45 AM IST
ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్లో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By అంజి Published on 14 Aug 2024 6:45 AM IST
ఆర్థిక సంక్షోభం ఉన్నా.. మేము వెనకడుగు వేయలేదు: వైఎస్ జగన్
మాట తప్పకుండా మేనిఫెస్టోనే అమలు చేశాం తప్ప.. ఎలాంటి సాకులు కూడా తాము చెప్పలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు
By Medi Samrat Published on 13 Aug 2024 7:36 PM IST
ఆదానీ.. మోదీ గ్రూప్, ఆదానీ.. మోదీ బినామీ : షర్మిల
కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చ జరిగిందని.. దేశ వ్యాప్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తెలిపారు
By Medi Samrat Published on 13 Aug 2024 5:15 PM IST
Vizag: డైనో పార్క్లో భారీ అగ్ని ప్రమాదం.. 30 నిమిషాల్లో మంటల నియంత్రణ
ప్లాస్టిక్, ఫైబర్, నురుగుతో చేసిన బొమ్మలతో నిండిన డినో పార్క్ (రోబోటిక్స్ అడ్వెంచర్ వాక్వే) వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
By అంజి Published on 13 Aug 2024 4:30 PM IST
కొడుకు అరెస్టు.. చంద్రబాబుపై జోగి రమేష్ ఫైర్
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడిని ఏసీబీ కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే
By Medi Samrat Published on 13 Aug 2024 2:00 PM IST
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీడీపీ దూరం.. వైసీపీకి లైన్ క్లియర్!
విశాఖపట్నం లోకల్ అథారిటీస్ నియోజకవర్గానికి జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే మంగళవారం...
By అంజి Published on 13 Aug 2024 1:02 PM IST
మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు అరెస్ట్
అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను అవినీతి నిరోధక శాఖ,...
By అంజి Published on 13 Aug 2024 11:29 AM IST
వైసీపీ నేత జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 13 Aug 2024 9:29 AM IST
అమరావతి నిర్మాణానికి తొలి నెల వేతనం విరాళంగా ఇచ్చిన మంత్రి రామ్ ప్రసాద్రెడ్డి
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
By Srikanth Gundamalla Published on 13 Aug 2024 9:00 AM IST














