ఆంధ్రప్రదేశ్ - Page 267
టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.
By Srikanth Gundamalla Published on 28 Sept 2024 7:30 PM IST
చంద్రబాబు చేసిన వ్యాఖ్యల ప్రభావం పదేళ్లయినా పోదు: సజ్జల
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 28 Sept 2024 6:24 PM IST
మైనింగ్ కుంభకోణంలో పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాలి : షర్మిల
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకట్ రెడ్డి లాంటి తీగలే కాదు.. పెద్ద డొంకలు కూడా కదలాలని.. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా.. విచారణ...
By Medi Samrat Published on 28 Sept 2024 2:15 PM IST
శ్రీవారిని దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే.?
ఓ వైపు లడ్డూ వివాదం చెలరేగినా తిరుమలకు భక్తుల తాకిడి ఏ మాత్రం తగ్గలేదు.
By Medi Samrat Published on 28 Sept 2024 12:27 PM IST
పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా : సీఎం చంద్రబాబు
పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అనేక రాయితీలు అందిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు
By Medi Samrat Published on 28 Sept 2024 8:57 AM IST
పొలాలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపుకు చెక్ పెట్టేందుకు వస్తున్న కుంకీ ఏనుగులు..!
‘కర్ణాటక ప్రభుత్వం అడవుల పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. అక్కడ అడవుల్లో ఒక్క చెట్టు కూలినా ఉపగ్రహ శాటిలైట్ ద్వారా కనుగొనే పరిజ్ఞానం వారి వద్ద...
By Medi Samrat Published on 27 Sept 2024 5:53 PM IST
ప్రభుత్వానివి అసత్య ప్రచారాలని నిరూపిస్తాం: మాజీ సీఎం జగన్
దైవ దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 27 Sept 2024 4:53 PM IST
పోటీ పడి నీచమైన మత రాజకీయాలు చేస్తున్నారు: వైఎస్ షర్మిల
ఏపీ మాజీ సీఎం తిరుమల పర్యటన రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 27 Sept 2024 3:57 PM IST
Big Breaking : తిరుమల పర్యటన రద్దు.. కాసేపట్లోనే మీడియా ముందుకు జగన్
వైసీపీ చీఫ్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన కాసేపట్లో తిరుమలకు వెళ్లాల్సివుండగా.. పర్యటనను రద్దు చేసుకున్నారు.
By Medi Samrat Published on 27 Sept 2024 3:28 PM IST
తిరుమల వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలను పాటించాలి
కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు
By Medi Samrat Published on 27 Sept 2024 2:27 PM IST
'తిరుపతిలో జగన్పై దాడికి కుట్ర'.. వైసీపీ సంచలన ఆరోపణ
తిరుపతిలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడికి కూటమి కుట్ర పన్నుతోందని వైసీపీ ఆరోపించింది.
By అంజి Published on 27 Sept 2024 12:43 PM IST
తీవ్ర ఉత్కంఠ.. నేడు తిరుమలకు మాజీ సీఎం వైఎస్ జగన్
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించనున్నారు.
By అంజి Published on 27 Sept 2024 8:32 AM IST














