ఆంధ్రప్రదేశ్ - Page 265
నాలుగు నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది: జగన్
నాలుగు నెలల్లోనే చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.
By Srikanth Gundamalla Published on 2 Oct 2024 8:30 PM IST
లడ్డూ వివాదాన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి: వైఎస్ షర్మిల
తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 2 Oct 2024 4:41 PM IST
తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కుమార్తె
సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని దీక్ష విరమించారు
By Medi Samrat Published on 2 Oct 2024 4:35 PM IST
కాల్ మనీ వ్యాపారులకు హోం మంత్రి వార్నింగ్
దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగని విధంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు
By Medi Samrat Published on 2 Oct 2024 4:28 PM IST
మచిలీపట్నంలో సీఎం చంద్రబాబు నాయుడు
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న మచిలీపట్నం రానున్నారు.
By అంజి Published on 2 Oct 2024 10:05 AM IST
సూపర్ 6 పథకాలు.. మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం
సూపర్ 6 పథకాల్లో భాగమైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి పండుగ రోజు నుండి అమలు చేసి అందరి ఇళ్లలో దీపం వెలిగిస్తామని ముఖ్యమంత్రి నారా...
By అంజి Published on 2 Oct 2024 7:09 AM IST
కర్నూలు ప్రజలకు గుడ్న్యూస్.. కీలక హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు
కర్నూలు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక హామీలు ఇచ్చారు.
By అంజి Published on 2 Oct 2024 6:28 AM IST
కానిస్టేబుల్ నియామక ప్రక్రియ.. గుడ్న్యూస్ చెప్పిన హోం మంత్రి
ఆంధ్రప్రదేశ్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ...
By Medi Samrat Published on 1 Oct 2024 9:15 PM IST
తిరుమలను యూటీగా ప్రకటిస్తే తప్పేంటి.? : కేఏ పాల్
తిరుమల లడ్డూ వివాదంపై టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తమ తమ యాంగిల్ లో ప్రజల్లోకి వెళ్లగా.. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
By Medi Samrat Published on 1 Oct 2024 7:00 PM IST
దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది.
By Medi Samrat Published on 1 Oct 2024 6:21 PM IST
అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించనున్న కార్యక్రమాలు ఇవే..
తిరుమలలో అక్టోబర్ నెలలో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
By Medi Samrat Published on 1 Oct 2024 5:48 PM IST
ఏపీలో మూతబడ్డ వైన్ షాపులు
ఏపీలోని చాలా ప్రాంతాల్లో వైన్ షాపులు బంద్ అయ్యాయి. వైన్ షాపుల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి గత నెలతో ముగిసింది
By Medi Samrat Published on 1 Oct 2024 4:43 PM IST














