ఆంధ్రప్రదేశ్ - Page 261
విశాఖ టూ విజయవాడ: మరో విమాన సర్వీసు త్వరలోనే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లోని విమాన ప్రయాణికులకు శుభవార్త.. విశాఖపట్నం నుంచి విజయవాడకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం అక్టోబర్ 27న కొత్త విమాన సర్వీసును...
By అంజి Published on 11 Oct 2024 7:27 AM IST
ముంబైకు సీఎం చంద్రబాబు
దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు నివాళులర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం...
By Medi Samrat Published on 10 Oct 2024 2:30 PM IST
Andhrapradesh: దివ్యాంగులకు అలర్ట్.. 'సదరం' స్లాట్ బుకింగ్ ప్రారంభం
అంగ వైకల్య నిర్ధారణ పరీక్షలకు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో...
By అంజి Published on 10 Oct 2024 6:43 AM IST
చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి: చంద్రబాబు
Vijayadashami is the victory of good over evil: Chandrababu Naidu
By Kalasani Durgapraveen Published on 9 Oct 2024 6:47 PM IST
రెడ్ బుక్కు పోటీగా కొత్త బుక్ను ప్రవేశపెట్టిన వైఎస్ జగన్
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓ బుక్ పెడతామని ప్రకటించారు. మంగళగిరి వైసీపీ నేతలు, కార్యకర్తలతో జగన్ భేటీ అయ్యారు
By Medi Samrat Published on 9 Oct 2024 4:41 PM IST
కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణితో కలిసి గురువారం విజయవాడలోని ఇందకీలాద్రిపై...
By Medi Samrat Published on 9 Oct 2024 4:17 PM IST
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. త్వరలో రేషన్ కార్డులు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది.
By అంజి Published on 9 Oct 2024 6:32 AM IST
పిఠాపురం అత్యాచార ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పిఠాపురంలో ఓ బాలికను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్ ఆపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి వెలుగుచూసింది.
By Medi Samrat Published on 8 Oct 2024 2:59 PM IST
'దమ్ముంటే చర్చకు రావాలి'.. వైఎస్ జగన్కు బుద్ధా వెంకన్న సవాల్
రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల సమయంలో ప్రజలను సీఎం చంద్రబాబు ఆదుకున్న తీరు దేశానికి ఆదర్శమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు.
By అంజి Published on 8 Oct 2024 11:47 AM IST
'800 అదనపు ఎస్పీఓ పోస్టులు ఇవ్వండి'.. కేంద్రమంత్రి అమిత్షాకు అనిత వినతి
ప్రత్యేక పోలీసు అధికారులకు (ఎస్పీఓ) గౌరవ వేతనం చెల్లించేందుకు కేంద్రం నుంచి రూ.25.69 కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు.
By అంజి Published on 8 Oct 2024 8:51 AM IST
Andhrapradesh: రాయితీపై టమాట, ఉల్లి విక్రయం.. ప్రభుత్వం చర్యలు
రాష్ట్రంలో టమాట, ఉల్లిపాయల ధరల నియంత్రణ అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
By అంజి Published on 8 Oct 2024 8:16 AM IST
Kurnool: 4 ఏళ్ల చిన్నారికి అరుదైన కిడ్నీ వ్యాధి.. దక్షిణ భారతదేశంలోనే తొలి కేసు
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన 4 ఏళ్ల బాలుడికి అరుదైన కిడ్నీ రుగ్మతల్లో ఒకటైన లిపోప్రొటీన్ గ్లోమెరులోపతి (ఎల్పీజీ) సోకింది.
By అంజి Published on 8 Oct 2024 6:23 AM IST














