ఆంధ్రప్రదేశ్ - Page 255
అలాంటి వాళ్లకు YSR ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం పొరపాటు : జగన్పై షర్మిల విమర్శలు
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం YSR మానస పుత్రిక.. మహానేత హయాంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఒక ప్రతిష్ఠాత్మక పథకం అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి...
By Medi Samrat Published on 21 Oct 2024 5:34 PM IST
6 రోజుల్లో రూ.600 కోట్లు వచ్చింది.. ఐదేళ్లలో ఎంత ఆదాయం రావాలి.? : మంత్రి అచ్చెన్నాయుడు
లిక్కర్, శాండ్ పాలసీలు అద్బుతమైన పాలసీలు అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు
By Medi Samrat Published on 21 Oct 2024 4:57 PM IST
అక్రమంగా ఇరికించారు.. కుమారుడి అరెస్ట్పై మాజీ మంత్రి పినిపె విశ్వరూప్
దళిత యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
By Kalasani Durgapraveen Published on 21 Oct 2024 1:19 PM IST
నిందితుడికి సమాజం భయపడేలా కఠిన శిక్ష పడాలని ఆ తల్లి కోరుతోంది : ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
కడప జిల్లా బద్వేల్లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను వైసీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు.
By Kalasani Durgapraveen Published on 21 Oct 2024 10:58 AM IST
ఏపీలో 5 వేలకు పైగా డ్రోన్లతో మెగా షో.. ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 కు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
By Kalasani Durgapraveen Published on 21 Oct 2024 10:16 AM IST
పోలీసుల సంక్షేమం మా ప్రభుత్వం బాధ్యత: సీఎం చంద్రబాబు
డ్యూటీలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల మనసుల్లో నిలిచారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 21 Oct 2024 10:08 AM IST
ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. త్వరలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ
ప్రభుత్వాసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని అని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్...
By అంజి Published on 21 Oct 2024 7:06 AM IST
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు
దీపావళి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా మహాశక్తి పథకాన్ని...
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 6:17 PM IST
విద్యార్థినిపై అత్యాచార ఘటన.. చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
బద్వేల్లో కాలేజీ విద్యార్థినిని హత్యాచార ఘటనపై వైఎఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన, విచారం వ్యక్తం చేశారు
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 5:29 PM IST
ఆ గ్రామంలో మరణాలకు కారణం ఏంటి.? ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని సీఎం నిర్ణయం
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గొర్లలో అతిసారంతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు.
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 3:52 PM IST
సబ్సిడీపై వంటనూనె, పప్పు, ఉల్లిపాయలు: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
రైతుబజార్లు, సూపర్ మార్కెట్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా వంటనూనె, కందిపప్పు, ఉల్లిగడ్డలను సబ్సిడీపై అందించాలని ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జి కలెక్టర్...
By అంజి Published on 20 Oct 2024 7:43 AM IST
రాజధాని అమరావతికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేశాం
‘అమరావతి రాజధానికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేశాం. వారసత్వంగా వచ్చిన భూములను భవిష్యత్ తరాల కోసం ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు
By Medi Samrat Published on 19 Oct 2024 6:40 PM IST














