ఆంధ్రప్రదేశ్ - Page 244
Video : ప్లాట్ఫారమ్, రైలుకు మధ్య ఇరుక్కుపోయాడు.. తర్వాత ఏం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి రైల్వేస్టేషన్లో ఒక ప్రయాణికుడు జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు ప్రయత్నించగా ప్లాట్ఫారమ్కు రైలుకు మధ్య ఇరుక్కుపోయాడు.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 11:45 AM IST
సీ ప్లేన్ లో నేడు ప్రయాణం చేయనున్న సీఎం చంద్రబాబు.. అక్కడ హై సెక్యూరిటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సీ ప్లేన్ లో ప్రయాణం చేయనున్నారు.
By Medi Samrat Published on 9 Nov 2024 10:45 AM IST
జగన్ హయాంలో అవినీతిపై విచారణ చేపడుతాం
జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపడుతామని మంత్రి నారాయణ అన్నారు.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 7:53 AM IST
వాట్సాప్ ద్వారా 100 సేవలు అందించనున్న ఏపీ ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డాటా వనరుగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 7:36 AM IST
విద్యార్థి మృతిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి
చెరువులో ఈతకు వెళ్లి ఊపిరాడక బాపట్ల జిల్లా దుద్దుకూరు బీసీ బాలుర వసతి గృహం ఎనిమిదో తరగతి విద్యార్థి వరుణ్ తేజ్ దుర్మరణపాలయ్యాడు
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 8:17 PM IST
తిరుమల లడ్డూ వివాదం.. ఆ పిటీషన్ ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో తిరుపతి లడ్డూల తయారీలో జంతు కొవ్వును ఉపయోగించారనే ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిల్ను శుక్రవారం నాడు...
By Medi Samrat Published on 8 Nov 2024 5:15 PM IST
షర్మిల, విజయమ్మలపై వైఎస్ జగన్ పిటిషన్.. కోర్టు విచారణలో కీలక పరిణామం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో జరుగుతున్న ఆస్తులు, షేర్ల పంపకంపై నేషనల్ కంపెనీ లా ట్రెబ్యునల్( NCLT ) ఈనెల 13కు విచారణను వాయిదా...
By Medi Samrat Published on 8 Nov 2024 3:36 PM IST
ప్రభుత్వం మారాక.. ఇలా ఇబ్బందులు పెడుతున్నారు : కేతిరెడ్డి
ధర్మవరం పట్టణంలోని చిక్కవడియార్ చెరువును ఆక్రమించారని అధికారులు పంపిన నోటీసులపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు
By Medi Samrat Published on 8 Nov 2024 2:50 PM IST
యువతకు ఉద్యోగావకాశాలు.. కొత్త ఎంఎస్ఎంఈల ఏర్పాటు: మంత్రి శ్రీనివాస్
రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల స్థాపనను పెంచేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ...
By అంజి Published on 8 Nov 2024 8:03 AM IST
గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి రూ.750 కోట్లు.. డిప్యూటీ సీఎం పవన్ ప్రకటన
గ్రామీణాభివృద్ధికి ఊతమిచ్చేలా ఆంధ్రప్రదేశ్కు 15వ ఆర్థిక సంఘం మంజూరు చేసిన రూ.750 కోట్లను త్వరలో పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్...
By అంజి Published on 8 Nov 2024 7:22 AM IST
చంద్రబాబుని ప్రశ్నించే ధైర్యం పవన్కు లేదు.. కానీ సినిమా డైలాగ్లు కొడతారు: వైఎస్ జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించే ధైర్యం ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్కు లేదని, అందుకే దళిత మంత్రిపై విరుచుకుపడ్డారని ఆంధ్రప్రదేశ్ మాజీ...
By అంజి Published on 8 Nov 2024 6:49 AM IST
ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ
ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ తెలిపింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్న కారణంగా తాము పట్టభద్రుల ఎమ్మెల్సీ...
By Medi Samrat Published on 7 Nov 2024 8:17 PM IST














