ఆంధ్రప్రదేశ్ - Page 218
ఏపీలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లకు పదోన్నతులు
ఏపీ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లకు పదోన్నతులు కల్పించింది.
By Medi Samrat Published on 31 Dec 2024 7:45 PM IST
కొడాలి నాని అనుచరుడు అరెస్ట్
మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు, కృష్ణా జిల్లా వైఎస్ఆర్సి యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమల కాళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 31 Dec 2024 6:45 PM IST
పేర్ని నానికి ఊరట
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.
By Medi Samrat Published on 31 Dec 2024 4:16 PM IST
రేషన్ బియ్యం మాయం.. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు
పీడీఎస్ బియ్యం మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాజీ మంత్రి పేర్ని నాని అలియాస్ పేర్ని వెంకటరామయ్యపై కేసు నమోదు చేశారు.
By Medi Samrat Published on 31 Dec 2024 3:14 PM IST
రూ.931 కోట్లతో రిచెస్ట్ సీఎంగా చంద్రబాబు.. సీఎం రేవంత్ ఆస్తి ఎంతంటే?
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం.. మొత్తం ఆస్తుల విలువ రూ.931 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 31 Dec 2024 9:15 AM IST
ఏపీలో ఇల్లు లేని వారికి శుభవార్త.. త్వరలో లక్ష ఇళ్లకు ప్రారంభోత్సవాలు
నూతన సంవత్సరం సందర్భంగా టీడీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకంలో లక్ష ఇళ్లను విజయవంతంగా పూర్తిచేసినట్లు గృహ నిర్మాణ శాఖ...
By అంజి Published on 31 Dec 2024 8:38 AM IST
Andhrapradesh: నేడు ఆ ఉద్యోగుల ఖాతాల్లో జీతాల జమ
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు గుడ్న్యూస్. వారికి ఈ నెల జీతాలు ఈ రోజే అందనున్నాయి.
By అంజి Published on 31 Dec 2024 7:19 AM IST
Andhrapradesh: బీఎల్వోలకు గుడ్న్యూస్.. త్వరలో గౌరవ వేతనాలు
మూడేళ్లుగా గౌరవ వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న బీఎల్వోలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 31 Dec 2024 6:48 AM IST
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్
తెలంగాణలోని ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 30 Dec 2024 7:30 PM IST
పింఛన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేపటి నుంచే వారికి కూడా పంపిణీ..
ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేసిందని రాష్ట్ర...
By Medi Samrat Published on 30 Dec 2024 6:10 PM IST
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్
ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రధాన కార్యదర్శిగా కే విజయానంద్ను ప్రభుత్వం నియమించింది. డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్న నీరభ్ కుమార్ ప్రసాద్ తర్వాత ఆయన...
By అంజి Published on 30 Dec 2024 10:24 AM IST
Andhrapradesh: గుడ్న్యూస్.. రేపే పింఛన్ల పంపిణీ
న్యూ ఇయర్ సందర్భంగా పింఛన్ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఒక రోజు ముందుగానే పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది.
By అంజి Published on 30 Dec 2024 6:47 AM IST














