టాప్ స్టోరీస్ - Page 639
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన ఢిల్లీ సీఎం హౌస్లో చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 20 Aug 2025 10:17 AM IST
ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి, 17 మందికి గాయాలు
హర్యానా రాష్ట్రం బహదూర్ఘర్లోని నీలోతి గ్రామ సమీపంలోని కెఎంపి ఎక్స్ప్రెస్వేపై మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది
By Medi Samrat Published on 20 Aug 2025 10:04 AM IST
క్రైమ్ షో సీఐడీతో ప్రేరణ పొంది.. ప్రియుడి సహాయంతో భర్త గొంతు కోసి చంపిన భార్య
సీఐడీ వంటి క్రైమ్ షోలు చూసి.. ఓ మహిళ తన ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి భర్తను చంపించింది. ఈ కేసులో మహిళతో పాటు మరో ఇద్దరిని జైపూర్ పోలీసులు అరెస్టు...
By అంజి Published on 20 Aug 2025 9:56 AM IST
షుగర్ పేషంట్లకు ఈ బ్రేక్ఫాస్ట్ బెస్ట్
ఓట్స్తో చేసే వంటకాలు షుగర్ పేషెంట్లకు మంచివి. రకరకాల వెజిటెబుల్స్తో ఓట్స్ ఉప్మా తింటే రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది.
By అంజి Published on 20 Aug 2025 9:14 AM IST
హైదరాబాద్లో ఘోరం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య
హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసిందో భార్య.
By అంజి Published on 20 Aug 2025 8:33 AM IST
భారత్ - చైనా సంబంధాల మధ్య కీలక పరిణామం
భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త పరిణామం చోటుచేసుకుంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటన అనంతరం
By అంజి Published on 20 Aug 2025 7:49 AM IST
కొత్త బిల్లు తీసుకొచ్చిన కేంద్రం.. ఇక ఆన్లైన్ బెట్టింగ్లకు చెక్!
ఆన్లైన్ గేమింగ్ రంగంలో దుర్వినియోగం, అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను నియంత్రించేందుకు కేంద్ర కేబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 20 Aug 2025 7:29 AM IST
దారుణం.. వితంతువుతో ప్రేమ పెళ్లి.. భర్తను కారుతో గుద్ది చంపిన భార్య కుటుంబం
తమిళనాడులోని మధురై జిల్లాలోని మేలూర్ సమీపంలో భార్య కుటుంబ చేసిన రోడ్డు ప్రమాదంలో 22 ఏళ్ల భర్త మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
By అంజి Published on 20 Aug 2025 7:12 AM IST
పీ4 పథకం.. ఇప్పటి వరకు 13 లక్షల బంగారు కుటుంబాలు షార్ట్లిస్ట్
ప్రత్యేక సాయం కోసం ప్రభుత్వం పీ4 పథకం కింద ఇప్పటివరకు దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను షార్ట్లిస్ట్ చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 20 Aug 2025 7:00 AM IST
ఘోర ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న బస్సు.. 71 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది పిల్లలు సహా 71 మంది మరణించారు.
By అంజి Published on 20 Aug 2025 6:47 AM IST
ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం: మంత్రి జూపల్లి
రాష్ట్రంలో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఊరటనిచ్చే వార్త చెప్పారు. ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లిస్తామని...
By అంజి Published on 20 Aug 2025 6:38 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి సోదరుల నుంచి ఆకస్మిక ధనలాభాలు
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. స్థిరస్తి క్రయ విక్రయలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి ఆకస్మిక...
By జ్యోత్స్న Published on 20 Aug 2025 6:17 AM IST














