టాప్ స్టోరీస్ - Page 586
Telangana: ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల
ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 31 Aug 2025 11:05 AM IST
కేసీఆర్ అనుమతితోనే బ్యారేజీల నిర్మాణం..కాళేశ్వరం రిపోర్టులో కీలక అంశాలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీల పూర్తి నిర్మాణం కేసీఆర్ అనుమతితోనే జరిగాయి..అని పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొంది.
By Knakam Karthik Published on 31 Aug 2025 10:51 AM IST
గుడ్న్యూస్..'ఆధార్' అడ్రస్ అప్డేట్ ఇక నుంచి మరింత సులభం..ఎలా అంటే?
ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 31 Aug 2025 10:31 AM IST
కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
కాళేశ్వరం కమిషన్ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది.
By Knakam Karthik Published on 31 Aug 2025 9:50 AM IST
అర్ధరాత్రి నుంచి 'ఆరోగ్యశ్రీ' బంద్కు నెట్వర్క్ ఆస్పత్రులు సిద్ధం
తెలంగాణలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయాలని నెట్వర్క్ ఆస్పత్రులు నిర్ణయం తీసుకున్నాయి.
By Knakam Karthik Published on 31 Aug 2025 9:32 AM IST
చైనాలో పుతిన్తో భేటీకి ముందు జెలెన్స్కీతో మోదీ ఫోన్ సంభాషణ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీతో శనివారం టెలిఫోన్ ద్వారా మాట్లాడారు
By Knakam Karthik Published on 31 Aug 2025 8:30 AM IST
ఏ రంగంలోనైనా నెంబర్.1 బాలయ్యే: నారా లోకేశ్
చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా హీరో నందమూరి బాలకృష్ణ వలనే సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్...
By Knakam Karthik Published on 31 Aug 2025 7:57 AM IST
విషాదం..సంతానం కలగడంలేదని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సూసైడ్
కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 31 Aug 2025 7:26 AM IST
ఆంధ్రప్రదేశ్ బార్ పాలసీ..డ్రా ఆఫ్ లాట్స్ ద్వారా 466 బార్ల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్లో కొత్త బార్ పాలసీ 2025–28 ప్రకారం 466 బార్లకు (388 ఓపెన్ + 78 రిజర్వ్డ్) డ్రా ఆఫ్ లాట్స్ శనివారం ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ల...
By Knakam Karthik Published on 31 Aug 2025 7:14 AM IST
39 ఏళ్ల గుండె డాక్టర్కు హార్ట్ స్ట్రోక్..రోగులను పరీక్షిస్తూ కుప్పకూలి మృత్యువాత
హృద్రోగ బాధితులకు చికిత్స చేసి ప్రాణాలు కాపాడే వైద్యుడు అదే గుండెపోటుతో మరణించాడు
By Knakam Karthik Published on 31 Aug 2025 7:02 AM IST
ఉద్యోగులకు తీపికబురు..పెండింగ్ బిల్లుల విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 31 Aug 2025 6:36 AM IST
వార ఫలాలు: తేదీ 31-08-2025 నుంచి 06-09-2025 వరకు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇంట బయట తెలివిగా వ్యవహరించి అందర్నీ ఆకట్టుకుంటారు.
By జ్యోత్స్న Published on 31 Aug 2025 6:13 AM IST














