టాప్ స్టోరీస్ - Page 541
భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన తెలంగాణ పోలీసులు
వర్షాకాలంలో భారీ వర్షాలు కురుస్తున్నందున, తెలంగాణ పోలీసులు రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
By Medi Samrat Published on 24 July 2025 3:56 PM IST
హత్య కేసులో హీరోకు బెయిల్.. హైకోర్టు తీర్పుపై 'సుప్రీం' సీరియస్
సినీ నటుడు దర్శన్ తూగుదీప్ కిడ్నాప్, హత్య కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
By Medi Samrat Published on 24 July 2025 3:49 PM IST
ఆందోళన వద్దు.. త్వరలోనే మిగిలిన సొమ్ము జమ అవుతుంది.. సాంఘిక సంక్షేమ శాఖ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ 1, 2వ సంవత్సరం చదువుతున్న షెడ్యూల్డ్ కుల...
By Medi Samrat Published on 24 July 2025 3:04 PM IST
టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. పంత్ బ్యాటింగ్కు రావడం కష్టమే..!
మాంచెస్టర్ టెస్టులో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ మొదటి రోజు గాయంతో రిటైర్ అయ్యాడు.
By Medi Samrat Published on 24 July 2025 2:41 PM IST
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు నోటీసులు
వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By Medi Samrat Published on 24 July 2025 2:15 PM IST
తయారీ నుంచి అమ్మకం వరకూ అంతా అవినీతిమయం : వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో వైన్ షాపుల్లో డిజిటల్ చెల్లింపులు ఆపేసి కుంభకోణానికి పాల్పడ్డారని, ప్రభుత్వం దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని వైఎస్ షర్మిల...
By Medi Samrat Published on 24 July 2025 2:15 PM IST
నదులు అనుసంధానంతోనే రాష్ట్రం సస్యశ్యామలం: మంత్రి నిమ్మల
నదులు అనుసంధానంతోనే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 24 July 2025 1:45 PM IST
తెలంగాణలో నిర్వహించిన సామాజిక-ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ ఉద్యమాన్ని ప్రారంభించింది....అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
By Knakam Karthik Published on 24 July 2025 1:12 PM IST
50 మంది ప్రయాణికులతో వెళ్తోన్న విమానం మిస్సింగ్
రష్యాలోని ఫార్ ఈస్ట్లో దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న An-24 ప్యాసింజర్ విమానం అదృశ్యమైంది.
By Knakam Karthik Published on 24 July 2025 12:45 PM IST
కేసీఆర్ పెట్టిన తప్పుడు కేసుల కారణంగానే మాకు ఈ పరిస్థితి: మంత్రి సీతక్క
కేసీఆర్ పెట్టించిన తప్పుడు కేసుల కారణంగానే కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు.
By Knakam Karthik Published on 24 July 2025 11:58 AM IST
విశాఖ రైల్వే జోన్ డీపీఆర్కు రైల్వేబోర్డు పచ్చజెండా
విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశంలో కీలక ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 24 July 2025 11:18 AM IST
భూమి వివాదంలో సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు
భూమి అమ్మకం వివాదంలో సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసు జారీ చేశారు.
By Knakam Karthik Published on 24 July 2025 10:40 AM IST














