టాప్ స్టోరీస్ - Page 538
తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా.. కారణమిదే..!
తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. జూలై 28 మధ్యాహ్నం 2:00 గంటలకు వాయిదా వేశారు.
By Medi Samrat Published on 25 July 2025 3:01 PM IST
బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై హోం మంత్రి సమీక్ష
బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 25 July 2025 2:55 PM IST
ఏపీ, తెలంగాణ డీలిమిటేషన్ పిటిషన్ కొట్టివేత
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది సుప్రీం కోర్టు.
By Medi Samrat Published on 25 July 2025 2:44 PM IST
కర్నూలులో డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం
ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) డ్రోన్ ద్వారా ప్రెసిషన్ గైడెడ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.
By Medi Samrat Published on 25 July 2025 2:15 PM IST
అమరావతిలో పనులు ఆగడం లేదు: మంత్రి నారాయణ
అమరావతిలో పనులు జరగడం లేదన్న ప్రచారాలు నమ్మొద్దని మంత్రి నారాయణ కోరారు. రాజధానిలో భవనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
By అంజి Published on 25 July 2025 1:58 PM IST
హైదరాబాద్లో దారుణం.. అనుమానంతో భార్యను చంపిన భర్త
గురువారం రాత్రి అబ్దుల్లాపూర్మెట్లో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఒక వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపాడు.
By అంజి Published on 25 July 2025 1:06 PM IST
ఉల్లు, ఆల్ట్తో సహా 25 ఓటీటీలపై కేంద్రం నిషేధం
ఉల్లు, ఆల్ట్, తదితర ఓటీటీ యాప్లు, వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అశ్లీల కంటెంట్ను ప్రదర్శిస్తున్నందుకు గాను ఈ మేరకు చర్యలు...
By అంజి Published on 25 July 2025 12:33 PM IST
వర్షాకాలం.. చిన్నారుల కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వర్షాకాలంలో ఆరోగ్యపరంగా అనేక సవాళ్లను తీసుకువస్తుంది. ముఖ్యంగా ఇంట్లో చిన్నారుల విషయంలో ఈ కాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
By అంజి Published on 25 July 2025 12:13 PM IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 30 రోజుల సెలవులు
వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం వంటి వ్యక్తిగత కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏటా 30 రోజుల వరకు సెలవు తీసుకోవడానికి అనుమతి ఉందని కేంద్ర సిబ్బంది...
By అంజి Published on 25 July 2025 11:25 AM IST
విషాదం.. పాఠశాల పైకప్పు కూలి నలుగురు విద్యార్థులు మృతి.. 17 మందికి గాయాలు
రాజస్థాన్లోని ఝలావర్లో శుక్రవారం ఉదయం ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు కూలిపోవడంతో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, 17 మంది విద్యార్థులు గాయపడ్డారు.
By అంజి Published on 25 July 2025 11:05 AM IST
శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలంటే?
హిందూ సంప్రదాయం ప్రకారం.. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని నమ్మకం.
By అంజి Published on 25 July 2025 10:30 AM IST
తెలంగాణలో మోగనున్న ఎన్నికల నగారా.. 42 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. జిల్లా స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది.
By అంజి Published on 25 July 2025 9:39 AM IST














