టాప్ స్టోరీస్ - Page 530
కడప జిల్లాలో రూ.4,500 కోట్లతో స్టీల్ప్లాంట్ మొదటి దశ పనులు
కడప జిల్లా సున్నపురాల్లెలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్లాంట్ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
By Knakam Karthik Published on 27 July 2025 4:19 PM IST
ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన హైదరాబాద్ యువతి, ఎయిర్పోర్టులో దిగగానే అరెస్ట్
బ్యూటీ పార్లర్లో ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన హైదరాబాద్ యువతి..డ్రగ్స్ కేసులో ఎయిర్ పోర్టులో అరెస్టు కావడం ఆ కుటుంబంలో ఆందోళనను కలిగిస్తోంది.
By Knakam Karthik Published on 27 July 2025 3:40 PM IST
సీఎం రమేశ్ ఆర్థికసాయం వల్లే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాడు: బండి సంజయ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 27 July 2025 2:41 PM IST
గుడ్న్యూస్..రాష్ట్రంలో రూ.3700 కోట్లతో రీన్యూ పరిశ్రమ..1200 మందికి ఉపాధి
రాష్ట్రంలో మరో రీన్యూ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
By Knakam Karthik Published on 27 July 2025 2:17 PM IST
యూపీఐ ట్రాన్సాక్షన్లపై జీఎస్టీ విధించే ప్రణాళిక లేదు: కేంద్రం
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత లావాదేవీలు రూ.2,000 దాటితే వాటిపై వస్తువులు మరియు సేవల పన్ను (జీఎస్టీ) విధించే ప్రణాళిక లేదని ప్రభుత్వం...
By అంజి Published on 27 July 2025 1:30 PM IST
హైదరాబాద్లో రేవ్ పార్టీ కలకలం.. 9 మంది అరెస్ట్.. పరారీలో ఇద్దరు
హైదరాబాద్ నగరంలో రేవ్ పార్టీ కలకలం రేపింది. కొండాపూర్ లో ఉన్న ఓ విల్లాలో జరుగుతున్న రేవ్ పార్టీ వ్యవహారాన్ని ఎక్సైజ్ పోలీసులు భగ్నం చేశారు.
By అంజి Published on 27 July 2025 12:32 PM IST
హరిద్వార్ ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి, 25 మందికి గాయాలు
హరిద్వార్లోని మానసా దేవి ఆలయం వద్ద ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించగా, 25 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
By అంజి Published on 27 July 2025 12:07 PM IST
బీఎస్ఎఫ్లో 3,588 కానిస్టేబుల్ పోస్టులు
ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలనే వారికి గుడ్న్యూస్. కానిస్టేబుల్ ట్రేడ్స్మన్ రిక్రూట్మెంట్ 2025 కోసం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)...
By అంజి Published on 27 July 2025 11:27 AM IST
తల్లి తిట్టిందని.. 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎక్కువ సేపు మొబైల్ గేమ్స్ ఆడినందుకు తల్లి తిట్టిందని మనస్థాపంతో 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య...
By అంజి Published on 27 July 2025 10:42 AM IST
Telangana: గుడ్న్యూస్.. కొత్తగా 30 లక్షల మందికి ఆరోగ్యశ్రీ
కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో ప్రత్యేక...
By అంజి Published on 27 July 2025 9:53 AM IST
Video : టేకాఫ్కు ముందు విమానంలో పొగలు.. భయంతో పరుగులు పెట్టిన 179 మంది ప్రయాణికులు
అమెరికాలో శనివారం పెను విమాన ప్రమాదం తప్పింది. సమాచారం ప్రకారం.. అమెరికాలోని డెన్వర్ విమానాశ్రయంలో టేకాఫ్కు ముందు ప్రయాణీకుల విమానం ల్యాండింగ్...
By Medi Samrat Published on 27 July 2025 9:28 AM IST
వరంగల్ సమగ్రాభివృద్దే ప్రభుత్వ సంకల్పం: మంత్రి పొంగులేటి
చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని తెలంగాణ రెండవ రాజధానిగా చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
By అంజి Published on 27 July 2025 9:07 AM IST














