టాప్ స్టోరీస్ - Page 523
పార్టీ పదవులు, ప్రభుత్వ సంస్థలలో సభ్యుల నియమాకాలపై చర్చలు పూర్తి.. నేడో, రేపో సీఎంతో భేటీ.. ఆపై..
ఈ రోజు హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లతో రాష్ట్రంలోని...
By Medi Samrat Published on 29 July 2025 7:15 PM IST
Video : పిచ్ క్యూరేటర్ బెదిరింపులకు తనదైన స్టైల్లో బదులిచ్చిన గంభీర్..!
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఓవల్ గ్రౌండ్స్మెన్తో గొడవపడ్డాడు.
By Medi Samrat Published on 29 July 2025 6:18 PM IST
నూతన రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో నూతన రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 29 July 2025 5:20 PM IST
మంత్రి పదవికి నేనూ అర్హుడినే, అదొక్కటే మైనస్ అయ్యింది: కాంగ్రెస్ ఎమ్మెల్యే
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు
By Knakam Karthik Published on 29 July 2025 5:08 PM IST
తప్పు చేస్తే మళ్లీ 'ఆపరేషన్ సింధూర్'.. పాక్కు రక్షణ మంత్రి హెచ్చరికలు
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చను ప్రారంభించారు.
By Medi Samrat Published on 29 July 2025 4:48 PM IST
ఉపరాష్ట్రపతి ఎన్నికలు..స్పెషల్ బుక్లెట్ రిలీజ్ చేసిన ఈసీ
ఉపరాష్ట్రపతి ఎన్నికలు-2025 సంబంధించి ఎన్నికల కమిషన్ ప్రత్యేక బుక్లెట్ రిలీజ్ చేసింది.
By Knakam Karthik Published on 29 July 2025 4:25 PM IST
Video : 'ఇక మిగిలింది అప్పగింతలు మాత్రమే.. వెళ్లి తీసుకురండి..' సభలో నవ్వులు పూయించిన ఎంపీ
పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య వాడీవేడీ చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. లోక్సభలో ఇరుపక్షాల నేతలు బిగ్గరగా...
By Medi Samrat Published on 29 July 2025 3:55 PM IST
టీమిండియా పాక్తో ఆ మ్యాచ్ ఆడకూడదు.. ఆడవలసి వస్తే ప్రతి గేమ్ ఆడాలి : మాజీ కెప్టెన్
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న ఆసియా కప్ మ్యాచ్ పట్ల భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఆందోళన...
By Medi Samrat Published on 29 July 2025 3:24 PM IST
పాక్ దాడిలో కుటుంబాలను కోల్పోయిన 22 మంది చిన్నారులను దత్తత తీసుకోనున్న రాహుల్గాంధీ
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ఉదారతను చాటుకున్నారు
By Knakam Karthik Published on 29 July 2025 3:16 PM IST
సందేహం అక్కర్లేదు.. మరణించిన ముగ్గురు ఉగ్రవాదులే పహల్గామ్లో భయంకరమైన దాడికి పాల్పడ్డారు
మంగళవారం పార్లమెంటులో కాంగ్రెస్ నేత పి.చిదంబరాన్ని హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా టార్గెట్ చేశారు.
By Medi Samrat Published on 29 July 2025 3:03 PM IST
హైదరాబాద్కు ఆ పరిస్థితి రావొద్దు, శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్
హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలి..అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 29 July 2025 2:45 PM IST
గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి ఇంటర్ విద్యార్థినులకు HPV వ్యాక్సిన్లు ఇవ్వనున్న కేరళ
విద్యార్థినుల్లో గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 29 July 2025 2:15 PM IST














