టాప్ స్టోరీస్ - Page 504
ఆగస్టు 15 నుంచి ఆన్లైన్లో 700 ప్రభుత్వ సేవలు: సీఎం చంద్రబాబు
పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇచ్చి పాలన చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
By Knakam Karthik Published on 4 Aug 2025 4:30 PM IST
ములుగు అభివృద్ధిలో మైలురాయి..సీతక్క ప్రతిపాదనలకు అటవీశాఖ గ్రీన్సిగ్నల్
ములుగు అభివృద్ధిలో కీలక మైలురాయిగా తెలంగాణ రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు 9వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 4 Aug 2025 3:52 PM IST
శిబు సోరెన్కు నివాళులర్పించి..జార్ఖండ్ సీఎంను ఓదార్చిన ప్రధాని మోదీ
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో నివాళులర్పించారు
By Knakam Karthik Published on 4 Aug 2025 3:03 PM IST
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..HRA పొడిగించిన ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్ రెంటల్ అలవెన్స్ (HRA) పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 4 Aug 2025 2:43 PM IST
కేసీఆర్ ఒంటెద్దు పోకడల వల్లే కాళేశ్వరానికి ఈ పరిస్థితి: టీపీసీసీ చీఫ్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 2:31 PM IST
పార్లమెంట్లో పోరాడండి, సోషల్ మీడియాలో కాదు..రాహుల్పై సుప్రీం ఫైర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సోమవారం మందలించింది.
By Knakam Karthik Published on 4 Aug 2025 1:50 PM IST
ముస్లిం ప్రిన్సిపాల్పై కక్ష.. పాఠశాల తాగు నీటిలో విషం కలిపిన హిందూ సంస్థ నాయకుడు అరెస్ట్
కర్ణాటకలోని బెలగావి జిల్లాలో, ముస్లిం వర్గానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని లక్ష్యంగా చేసుకుని జరిగిన..
By అంజి Published on 4 Aug 2025 1:25 PM IST
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్
తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఈరోజు చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 1:15 PM IST
మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళా ఎంపీ గోల్డ్ చైన్ చోరీ
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ సుధా రామకృష్ణన్ సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా, ఓ దుండగుడు ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లాడు.
By Knakam Karthik Published on 4 Aug 2025 12:38 PM IST
సనాతన సంకెళ్లను తొలగించగల ఏకైక ఆయుధం విద్య: కమలహాసన్
"నియంతృత్వం, సనాతన సంకెళ్లను" తొలగించగల ఏకైక ఆయుధం విద్య అని నటుడు,రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఆదివారం అభివర్ణించారు.
By అంజి Published on 4 Aug 2025 12:34 PM IST
జాగృతి పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది: కవిత
42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది..అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 12:11 PM IST
మాజీ సీఎం శిబూ మరణం ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 11:35 AM IST











