టాప్ స్టోరీస్ - Page 424
అంతర్జాతీయ ద్రవ్య నిధిలో RBI మాజీ గవర్నర్కు కీలక పదవి
RBI మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను IMF లో మూడేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.
By Knakam Karthik Published on 29 Aug 2025 11:53 AM IST
హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ప్రశంసలు
: పర్యావరణహితమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న హైడ్రాను హైకోర్టు గురువారం అభినందించింది
By Knakam Karthik Published on 29 Aug 2025 11:38 AM IST
నిజమెంత: వైరల్ వీడియోలో ఉన్నది జమ్మూ కశ్మీర్ లో చోటు చేసుకున్న ప్రకృతి విధ్వంసమా?
ఇటీవలి కాలంలో జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు సంభవించాయి. పలు ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 Aug 2025 11:17 AM IST
ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్..ఎనిమిది మంది మిస్సింగ్
ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది.
By Knakam Karthik Published on 29 Aug 2025 11:01 AM IST
అలాంటి నియమం ఏమీ లేదు..వయసు పరిమితిపై RSS చీఫ్ యూ టర్న్
సంఘంలో 75 ఏళ్లు దాటితే తప్పక పదవి నుంచి తప్పుకోవాలనే నియమం లేదు” అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సారథి మోహన్ భగవత్ స్పష్టం చేశారు
By Knakam Karthik Published on 29 Aug 2025 10:50 AM IST
తెలంగాణ సీఎస్ పదవీకాలం పొడిగింపు..ఎన్ని నెలలో తెలుసా?
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీకాలం పొడిగిస్తూ డీఓపీటీ నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 29 Aug 2025 10:38 AM IST
వరకట్నం కోసం బరితెగించిన అత్తమామలు.. కోడలికి బలవంతంగా యాసిడ్ తాగించి..
ఉత్తరప్రదేశ్లోని అమోర్హాలో దారుణం జరిగింది. వర కట్నం కోసం ఓ మహిళకు ఆమె అత్తమామలు బలవంతంగా యాసిడ్ తాగించిన ఘటన జరిగింది.
By అంజి Published on 29 Aug 2025 10:21 AM IST
ఉచిత బస్సులో సవాలక్ష ఆంక్షలు.. ఇది అక్కచెల్లెమ్మలకు చేసిన మోసం కాదా?: వైఎస్ జగన్
సీఎం చంద్రబాబు తన మోసాలతో రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు.
By అంజి Published on 29 Aug 2025 10:00 AM IST
దారుణం.. స్కూల్ టాయిలెట్లో.. మగబిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి విద్యార్థిని
కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలోని వాష్రూమ్లో 9వ తరగతి విద్యార్థిని మగబిడ్డకు జన్మనిచ్చింది.
By అంజి Published on 29 Aug 2025 9:42 AM IST
ఏపీలోని 4,472 విలేజ్ హెల్త్ క్లినిక్లకు.. శాశ్వత భవనాల నిర్మాణానికి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి వై. సత్య కుమార్ ₹1,129 కోట్ల వ్యయంతో (దీనిలో 80% కేంద్రం భరించాలి) 4,472 విలేజ్ హెల్త్ క్లినిక్ల (VHCలు) శాశ్వత భవనాల...
By అంజి Published on 29 Aug 2025 8:45 AM IST
యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష
యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్కు జనగామ కోర్టు గురువారం నాడు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది.
By అంజి Published on 29 Aug 2025 8:01 AM IST
బాలిక నడుముపై చేయి వేసి.. వీపుపై రుద్దుతూ.. లెక్చరర్ అసభ్యకర ప్రవర్తన.. అంతటితో ఆగకుండా.
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్న ఆమెను 17 ఏళ్ల విద్యార్థినితో అసభ్యంగా...
By అంజి Published on 29 Aug 2025 7:40 AM IST














