టాప్ స్టోరీస్ - Page 423
ఫోన్ కాల్ ఎఫెక్ట్..ప్రధాని పదవి నుంచి షినవత్రా తొలగింపు
థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం నాడు ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్ షినవత్రాను పదవి నుండి తొలగించింది.
By Knakam Karthik Published on 29 Aug 2025 4:23 PM IST
జాతీయ క్రీడల విజేతలకు భారీ నగదు ప్రోత్సాహకాలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 29 Aug 2025 3:45 PM IST
Video: బిహార్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..పార్టీల జెండా కర్రలతో దాడులు
పాట్నాలోని కాంగ్రెస్ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు చేపట్టిన నిరసన ఆందోళన హింసాత్మకంగా మారింది.
By Knakam Karthik Published on 29 Aug 2025 3:42 PM IST
నటి సాయి ధన్షికతో విశాల్ నిశ్చితార్థం
తమిళ నటుడు విశాల్ నటి సాయి ధన్షికతో నిశ్చితార్థం చేసుకున్నారు.
By Medi Samrat Published on 29 Aug 2025 2:52 PM IST
జీఎస్టీ రేటు సర్దుబాటుపై రాష్ట్రాల ఏకాభిప్రాయం
జీఎస్టీ రేటు సర్దుబాటు అంశంపై ఎనిమిది రాష్ట్రాల మంత్రులు, ప్రతినిధుల సమావేశం ఆగస్టు 29న ఢిల్లీలో జరిగింది.
By Knakam Karthik Published on 29 Aug 2025 2:43 PM IST
సీఎం రేవంత్ను కలిసిన ఓవైసీ బ్రదర్స్..ఆ అంశంపై వినతి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ,మర్కజీ మిలాద్ జులూస్ కమిటీ సభ్యులు కలిశారు
By Knakam Karthik Published on 29 Aug 2025 1:57 PM IST
నిజమెంత: వైరల్ అవుతున్న ఘటన భారతదేశంలో చోటు చేసుకుందా?
ఊహించని విధంగా కురుస్తున్న వర్షాలు భారతదేశం లోని అనేక నగరాలను ముంచెత్తుతూ ఉన్నాయి
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 Aug 2025 1:30 PM IST
Video: విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం..తప్పిన ప్రాణనష్టం
విశాఖలో ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది.
By Knakam Karthik Published on 29 Aug 2025 1:21 PM IST
హైదరాబాద్కు ఆర్టిఫిషియల్ బీచ్ వచ్చేస్తోంది..ఎప్పుడంటే?
హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి కృత్రిమ బీచ్ను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలను ఆమోదించింది
By Knakam Karthik Published on 29 Aug 2025 1:03 PM IST
యూఎస్ సుంకాల ఎఫెక్ట్..GST వ్యవస్థలో భారీ సంస్కరణలకు కేంద్రం సిద్ధం
2017లో అమలు ప్రారంభమైన జీఎస్టీ (GST) వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద సంస్కరణలకు సిద్ధమవుతోంది.
By Knakam Karthik Published on 29 Aug 2025 12:37 PM IST
నిజమెంత: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లను కేటాయించడం లేదని లాలూ ప్రసాద్ యాదవ్ బహిరంగంగా చెప్పారా?
2025 అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఎన్నికల్లో అక్రమాలను సవాలు చేయడానికి బీహార్లోని..
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 Aug 2025 12:15 PM IST
అంతర్జాతీయ ద్రవ్య నిధిలో RBI మాజీ గవర్నర్కు కీలక పదవి
RBI మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను IMF లో మూడేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.
By Knakam Karthik Published on 29 Aug 2025 11:53 AM IST














