టాప్ స్టోరీస్ - Page 408
అడవిలో బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో రికార్డ్.. ఏడుగురు అరెస్ట్
మైనర్ కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం, ఆమె దాడిని చిత్రీకరించి ఆన్లైన్లో ప్రసారం చేసిన కేసులో..
By అంజి Published on 3 Sept 2025 7:17 AM IST
Telangana: వరద బాధిత జిల్లాలకు రూ.200 కోట్లు విడుదల
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాలకు తక్షణ సాయం కింద రూ.200 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 3 Sept 2025 7:05 AM IST
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణలో వైన్స్ బంద్
గణేష్ విగ్రహాల తుది నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 7 సాయంత్రం 6...
By అంజి Published on 3 Sept 2025 6:44 AM IST
బలూచిస్తాన్లో పొలిటికల్ ర్యాలీలో ఆత్మాహుతి బాంబు దాడి.. 14 మంది మృతి
మంగళవారం నైరుతి పాకిస్తాన్లో జరిగిన ఒక రాజకీయ ర్యాలీపై ఆత్మాహుతి దాడి జరిగింది, ఈ దాడిలో 14 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు.
By అంజి Published on 3 Sept 2025 6:27 AM IST
25 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్ల రుణాలు మాఫీ: సీఎం రేవంత్
దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రాణహిత - చేవెళ్ల, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను పూర్తి...
By అంజి Published on 3 Sept 2025 6:15 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు గృహనిర్మాణ పనులకు శ్రీకారం
సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహనిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు...
By జ్యోత్స్న Published on 3 Sept 2025 6:03 AM IST
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, ఇది రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్...
By Medi Samrat Published on 2 Sept 2025 9:15 PM IST
కొన్ని సందర్భాల్లో సీఎం రేవంత్ వైయస్సార్ను మరిపిస్తారు : టీపీసీసీ చీఫ్
చరిత్ర తిరగరాసిన మహానాయకుడు వైయస్సార్ అని.. ఆనాడు యువతరం వైయస్సార్ బాటలో నడిచిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు.
By Medi Samrat Published on 2 Sept 2025 8:45 PM IST
ప్రధాని మోదీ భారత్కు రాగానే.. చైనా అధ్యక్షుడి చుట్టూ చేరిన పాక్ నేతలు..!
SCO సమ్మిట్ సెప్టెంబర్ 1న చైనాలోని షాంఘైలో ముగిసింది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్...
By Medi Samrat Published on 2 Sept 2025 8:15 PM IST
ప్రతీ పోర్టుకూ కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్
తూర్పు తీర మారిటైమ్ లాజిస్టిక్స్ గేట్ వేగా ఏపీ మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 2 Sept 2025 7:30 PM IST
ప్రధాని మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. 4న బంద్కు పిలుపునిచ్చిన బీజేపీ
బీహార్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, ఆయన దివంగత తల్లిపై చేసిన వ్యాఖ్యలపై సెప్టెంబర్ 4న బీహార్లో ఎన్డిఎ బంద్ పాటించనుంది
By Medi Samrat Published on 2 Sept 2025 6:51 PM IST
బ్యాడ్మింటన్ ఆట కాదు.. జీవిత పాఠం : మంత్రి శ్రీధర్ బాబు
బ్యాడ్మింటన్ కేవలం ఒక ఆట మాత్రమే కాదని, జీవితానికి ఎన్నో పాఠాలను నేర్పే ఉత్తమ గురువు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్...
By Medi Samrat Published on 2 Sept 2025 6:21 PM IST














