టాప్ స్టోరీస్ - Page 350
ద్రోణి ఎఫెక్ట్.. నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్...
By అంజి Published on 20 Sept 2025 8:06 AM IST
ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాల ఫీజు లక్ష డాలర్లకు పెంపు
అమెరికన్లకు ఉద్యోగాల్లో పోటీ తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు.
By అంజి Published on 20 Sept 2025 7:29 AM IST
2,569 మందికి కారుణ్య నియామకాలు: మంత్రి లోకేష్
కారుణ్య ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని..
By అంజి Published on 20 Sept 2025 7:11 AM IST
మైనార్టీలకు భారీ శుభవార్త.. రెండు కొత్త పథకాలు ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలు ప్రారంభించింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు...
By అంజి Published on 20 Sept 2025 6:52 AM IST
రెవెన్యూ రికార్డుల దగ్దం కేసు.. మదనపల్లె మాజీ ఆర్డీఓ అరెస్టు
మదనపల్లె మాజీ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) ఎంఎస్ మురళి బెయిల్ పిటిషన్ను స్థానిక కోర్టు తిరస్కరించడంతో...
By అంజి Published on 20 Sept 2025 6:37 AM IST
నేడు ఈ రాశుల వారికి దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే?
చిన్ననాటి మిత్రులతో కారణ కలహా సూచనలున్నవి. అనారోగ్యం సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని...
By జ్యోత్స్న Published on 20 Sept 2025 6:19 AM IST
జూబ్లీహిల్స్ బైపోల్.. ఆవిడే బీఆర్ఎస్ అభ్యర్థి..!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠత వీడింది.
By Medi Samrat Published on 19 Sept 2025 9:20 PM IST
ప్రముఖ సింగర్ కన్నుమూత.. స్కూబా డైవింగ్ ప్రాణాలు తీసింది.!
స్కూబా డైవింగ్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణించారు.
By Medi Samrat Published on 19 Sept 2025 8:40 PM IST
గాయపడ్డ జూనియర్ ఎన్టీఆర్
టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. తాజాగా హైదరాబాద్లో ఓ యాడ్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ పాల్గొన్నాడు.
By Medi Samrat Published on 19 Sept 2025 8:17 PM IST
రాయచోటి నియోజకవర్గం రైతులకు శుభవార్త
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అసెంబ్లీ లో మర్యాదపూర్వకంగా కలిశారు
By Medi Samrat Published on 19 Sept 2025 7:54 PM IST
రాయలసీమకు భారీ వర్ష హెచ్చరిక
మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మరియు ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తులో...
By Medi Samrat Published on 19 Sept 2025 7:44 PM IST
టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదు
పండగుల నేపథ్యంలో బస్సు టికెట్ చార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది.
By Medi Samrat Published on 19 Sept 2025 7:40 PM IST














