టాప్ స్టోరీస్ - Page 298
'కిల్లర్' దగ్గు సిరప్.. ఫ్యాక్టరీలో 350కిపైగా లోపాలు, అక్రమ రసాయనాలు.. నివేదికలో సంచలన విషయాలు
14 మంది పిల్లల మరణానికి కారణమైన శ్రేసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూశాయి.
By అంజి Published on 7 Oct 2025 9:01 AM IST
ఏపీలో కలుషితమైన దగ్గు సిరప్ సరఫరా జరగలేదు: మంత్రి సత్య కుమార్
మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కలుషితమైన దగ్గు సిరప్ కారణంగా 14 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో..
By అంజి Published on 7 Oct 2025 8:30 AM IST
ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కేంద్రమంత్రి శుభవార్త
రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు పెట్రోల్ వాహనాలతో సమానం అవుతాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
By అంజి Published on 7 Oct 2025 7:48 AM IST
హైదరాబాద్లో దారుణం.. నాలుగేళ్ల బాలికకు చిత్రహింసలు.. తల్లి, సవతి తండ్రి అరెస్ట్
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. సొంత తల్లే తన రెండో భర్తతో కలిసి నాలుగేళ్ల కూతురికి చిత్రహింసలు పెట్టింది.
By అంజి Published on 7 Oct 2025 7:33 AM IST
జనవరి 1 నాటికి చెత్త రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
జనవరి 1 నాటికి ఆంధ్రప్రదేశ్ (ఏపీ) చెత్త రహిత రాష్ట్రంగా మారే దిశగా పయనిస్తోందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చెప్పారు.
By అంజి Published on 7 Oct 2025 7:16 AM IST
Hyderabad: బంకులో పెట్రోల్ కొట్టిస్తుండగా కారులో చెలరేగిన మంటలు.. వీడియో
హైదరాబాద్లోని ఎర్రమంజిల్ సమీపంలో సోమవారం కారులో ఇంధనం నింపుతుండగా మంటలు చెలరేగాయి.
By అంజి Published on 7 Oct 2025 7:03 AM IST
హైదరాబాద్లో ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ రూ.9,000 కోట్ల పెట్టుబడి
ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాల విస్తరణ కోసం తెలంగాణలో 9 వేల కోట్ల రూపాయల..
By అంజి Published on 7 Oct 2025 6:46 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ప్రయాణాలలో ఆర్థిక లాభాలు
ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. స్థిరాస్తి...
By అంజి Published on 7 Oct 2025 6:31 AM IST
9, 10 తరగతులకు తెలుగు తప్పనిసరి కాదు..హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిది, పదవ తరగతి విద్యార్థులకు తెలుగును తప్పనిసరి ద్వితీయ భాషగా విధించబోమని తెలంగాణ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు...
By Knakam Karthik Published on 6 Oct 2025 9:20 PM IST
ఎకరానికి రూ.177 కోట్లు..రాయదుర్గంలో రికార్డు స్థాయి ధర
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి చరిత్ర సృష్టించింది.
By Knakam Karthik Published on 6 Oct 2025 8:48 PM IST
విశాఖలో భారీ చోరీ..ఇంట్లోవాళ్లను తాళ్లతో కట్టేసి బంగారం, నగదు దోచుకుని కారుతో పరార్
విశాఖపట్నంలోని మాధవధార సమీపంలోని రెడ్డి కంచరపాలెంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ దొంగతనం భయాందోళనలకు గురిచేసింది
By Knakam Karthik Published on 6 Oct 2025 8:40 PM IST
అరచేతిలో వైకుంఠం చూపించి, తీరా మోసం చేస్తారా? ఉద్యోగులకిచ్చిన హామీలపై జగన్ ట్వీట్
రాష్ట్రంలో ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు
By Knakam Karthik Published on 6 Oct 2025 8:30 PM IST














