టాప్ స్టోరీస్ - Page 216
Jemimah Rodrigues : ప్రతిరోజూ ఏడ్చాను.. చాలా బాధపడ్డాను..
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్లో భారత్ను విజయపథంలో నడిపించిన భారత మహిళల జట్టు బ్యాట్స్మెన్ జెమిమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి గురై కన్నీళ్లను అదుపు...
By Medi Samrat Published on 31 Oct 2025 8:52 AM IST
నేడే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం.. ఆసక్తికరంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
మహ్మద్ అజారుద్దీన్ను మంత్రివర్గంలో చేర్చుకోవడం ద్వారా మైనారిటీ నాయకుడికి ప్రాతినిధ్యం కల్పించాలనే దీర్ఘకాల డిమాండ్ను నెరవేర్చిన తర్వాత
By అంజి Published on 31 Oct 2025 8:30 AM IST
కిలో ఉల్లి ధర రూ. 220.. టమోటా రేటు రూ.200 పైనే..
ఆఫ్ఘనిస్తాన్తో ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్లో సరిహద్దు వాణిజ్యం నిలిచిపోయింది.
By Medi Samrat Published on 31 Oct 2025 8:25 AM IST
Telangana: దారుణం.. బతికుండగానే మార్చురీలో పెట్టారు.. చివరికి..
బతికి ఉండగానే రోగిని మార్చురీలో పెట్టారు ఆస్పత్రి సిబ్బంది. ఈ ఘటన మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
By అంజి Published on 31 Oct 2025 7:41 AM IST
రైల్వేలో 2,569 ఇంజినీర్ పోస్టులు.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
By అంజి Published on 31 Oct 2025 7:28 AM IST
Kamareddy: అత్తమామల వేధింపులు.. తట్టుకోలేక అల్లుడు ఆత్మహత్య
కామారెడ్డి జిల్లాలోని ఉగ్రవాయిలో గురువారం తన అత్తమామల వేధింపులు భరించలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By అంజి Published on 31 Oct 2025 7:10 AM IST
టీటీడీ నెయ్యి కల్తీ కేసు.. మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు అరెస్ట్
నెయ్యి కల్తీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) టిటిడి మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డికి...
By అంజి Published on 31 Oct 2025 7:01 AM IST
Telangana: పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 పరిహారం
తుపాను ప్రభావిత ప్రాంతాలైన హుస్నాబాద్, ఖమ్మంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు గురువారం పర్యటించి మొన్న తుపాను నష్టాన్ని అంచనా వేశారు.
By అంజి Published on 31 Oct 2025 6:52 AM IST
WWC: ఆస్ట్రేలియాపై అద్భుత విజయం.. ఫైనల్కు భారత్.. ఈ సారి ఎవరు గెలిచినా చరిత్రే
ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. దీంతో భారత్ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది.
By అంజి Published on 31 Oct 2025 6:36 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు
ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు...
By అంజి Published on 31 Oct 2025 6:19 AM IST
Rain Alert : రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
శుక్రవారం(31-10-2025) కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా...
By Medi Samrat Published on 30 Oct 2025 9:20 PM IST
మొంథా తుపానుతో ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం : సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మొంథా తుఫాను కారణంగా రాష్ట్రానికి ₹5,265 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.
By Medi Samrat Published on 30 Oct 2025 8:30 PM IST














