టాప్ స్టోరీస్ - Page 198
Video: పేలిన వాషింగ్ మెషీన్.. ఉలిక్కిపడ్డ కుటుంబం.. హైదరాబాద్లో ఘటన
అమీర్పేట్లోని ఓ ఇంట్లో ఉహించని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ పేలిపోయింది.
By అంజి Published on 27 Nov 2025 5:31 PM IST
'సారీ.. అంచనాలు అందుకోలేకపోయాం'.. అభిమానులకు పంత్ క్షమాపణలు
దక్షిణాఫ్రికాతో 0-2 తేడాతో సిరీస్ ఓడిపోయిన తర్వాత భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు
By అంజి Published on 27 Nov 2025 4:38 PM IST
హైదరాబాద్లో అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ.. ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ఇక్కడ భారత అంతరిక్ష స్టార్టప్ స్కైరూట్ యొక్క ఇన్ఫినిటీ క్యాంపస్ను వర్చువల్గా ప్రారంభించారు.
By అంజి Published on 27 Nov 2025 4:07 PM IST
Hyderabad: ఫిల్మ్నగర్లో మోడల్ ఫుట్పాత్.. పనులకు జీహెచ్ఎంసీ శ్రీకారం
పాదచారుల భద్రత, సౌకర్యం మెరుగుపరచడం, కాలనీని సుందరంగా తీరిదిద్దడమే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) జూబ్లీహిల్స్లోని...
By అంజి Published on 27 Nov 2025 3:49 PM IST
కొత్తవలసలోని పాఠశాలకు బెక్హామ్.. మంత్రి లోకేష్ హర్షం
విజయనగరం జిల్లా కొత్త వలస పాఠశాలను సందర్శించిన ఫుట్బాల్ దిగ్గజం, యూనిసెఫ్ ఇండియా గుడ్విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్హామ్కు...
By అంజి Published on 27 Nov 2025 3:30 PM IST
మెడికల్ కాలేజీ లంచం కేసు.. తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
మెడికల్ కాలేజీల అనుమతులకు సంబంధించిన లంచం కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్,...
By అంజి Published on 27 Nov 2025 2:58 PM IST
బంగాళాఖాతంలో మరో తుఫాను 'దిట్వా'.. ఏపీలో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
సెన్యార్ తుఫాను బలహీనపడుతూ ఉన్నప్పటికీ.. బంగాళాఖాతంలో మరో కొత్త తుఫాను ఏర్పడుతోంది. దీని కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాలు అప్రమత్తంగా...
By అంజి Published on 27 Nov 2025 2:36 PM IST
పాట్నాలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ గేటు కూలి.. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఇంజనీర్ మృతి
బిహార్లోని పాట్నాలో విషాద ఘటన జరిగింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని ప్రధాన ద్వారం యొక్క ఒక భాగం బుధవారం తెల్లవారుజామున కూలి 40 ఏళ్ల ఇంజనీర్...
By అంజి Published on 27 Nov 2025 2:11 PM IST
ఈ నెల 29, 30వ తేదీల్లో డీజీపీ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్, కీలక సవాళ్లపై చర్చ
60వ డీజీపీ–ఐజీపీ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఈ నెల 29–30 నవంబర్ తేదీల్లో రాయ్పూర్లో జరగనుంది.
By Knakam Karthik Published on 27 Nov 2025 1:35 PM IST
Telangana: డీజీపీ ఆఫీస్ ముట్టడికి అయ్యప్ప స్వాముల యత్నం, తీవ్ర ఉద్రిక్తత
తెలంగాణ డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 27 Nov 2025 12:14 PM IST
Breaking: గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట
తెలంగాణలో 2019 గ్రూప్-2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది.
By Knakam Karthik Published on 27 Nov 2025 12:04 PM IST
పరకామణి వ్యవహారం నాకు తెలియదు..రేపు సీఐడీ విచారణకు హాజరవుతా: వైవీ సుబ్బారెడ్డి
పరకామణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 27 Nov 2025 11:55 AM IST














