టాప్ స్టోరీస్ - Page 184
పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్
పాకిస్థాన్ మరోసారి పరువు పోగొట్టుకుంది. ఎక్స్ పైరీ అయిపోయిన ఆహార పదార్థాలను శ్రీలంకకు పంపించి విమర్శల పాలైంది.
By Medi Samrat Published on 2 Dec 2025 4:03 PM IST
పోక్సో కేసులో మాజీ సీఎంకు ఊరట
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పకు ఊరటనిస్తూ, ఆయనపై కొనసాగుతున్న పోక్సో కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
By Medi Samrat Published on 2 Dec 2025 3:45 PM IST
వైసీపీ నిర్ణయాలతో విద్యుత్ రంగం అస్తవ్యస్తం: సీఎం చంద్రబాబు
సచివాలయంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 2 Dec 2025 3:33 PM IST
రెజ్లర్లకు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు..!
బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సత్యవర్త్ కడియన్ వంటి అగ్రశ్రేణి రెజ్లర్లకు ఢిల్లీ హైకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 3:02 PM IST
సంచార్ సాథీ యాప్ తప్పనిసరి కాదు, డిలీట్ చేసుకోవచ్చు..కేంద్రం క్లారిటీ
సంచార్ సాథీ యాప్ను ముందే ఇన్స్టాల్ చేసుకోవాలని ఫోన్ తయారీదారులకు కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జ్యోతిరాదిత్య...
By Knakam Karthik Published on 2 Dec 2025 2:16 PM IST
మ్యాక్స్ వెల్ ఐపీఎల్ కెరీర్ ముగిసినట్లే!!
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (37) IPL 2026 మినీ-వేలంలోకి ప్రవేశించడం లేదని ధృవీకరించాడు.
By అంజి Published on 2 Dec 2025 1:30 PM IST
ఉద్యోగుల డీఏ విలీనం ప్రతిపాదనపై కేంద్రప్రభుత్వం క్లారిటీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనంలో కరవు భత్యం (DA) విలీనం చేసే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
By Knakam Karthik Published on 2 Dec 2025 1:29 PM IST
ఏపీలో మొంథా తుపాను నష్టంపై అమిత్ షాకు నివేదిక అందజేత
ఆంధ్రప్రదేశ్లో సంభవించిన మొంథా తుపాను కారణంగా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో అన్నిరంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్య, ఐటి...
By Knakam Karthik Published on 2 Dec 2025 1:13 PM IST
డేంజర్ టైమ్.. పొంచి ఉన్న ఉగ్ర ముప్పు
పాకిస్థాన్ లో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న ఎన్నో క్యాంపులు ఉన్నాయి. ఇప్పటికే భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ సమయంలో ధ్వంసం చేసింది.
By అంజి Published on 2 Dec 2025 1:06 PM IST
క్షమాపణలు చెప్పిన రణవీర్ సింగ్
గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2025 ముగింపు వేడుకలో రిషబ్ శెట్టి నటించిన కాంతారా: చాప్టర్ 1 లోని...
By అంజి Published on 2 Dec 2025 1:00 PM IST
మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసులో..సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద నడుస్తున్న కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 12:59 PM IST
'సారీ చెప్పకపోతే.. పవన్ కల్యాణ్ సినిమాలు ఆడవు'.. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా: మంత్రి కోమటిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ 'దిష్టి' వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వాకిటి శ్రీహరిలు ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్...
By అంజి Published on 2 Dec 2025 12:20 PM IST














