టాప్ స్టోరీస్ - Page 179
Delhi Blast : ఢిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 8 మంది మృతి
ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు భయాందోళనలను సృష్టించింది
By Medi Samrat Published on 10 Nov 2025 7:38 PM IST
ఆ మీడియా సంస్థలు శునకానందం పొందుతున్నాయి : అంబటి రాంబాబు
తిరుమల అన్నప్రసాదంపై తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి ప్రసారం చేశాయంటూ వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్ర...
By Medi Samrat Published on 10 Nov 2025 7:12 PM IST
వరుసగా 8 సిక్సర్లు బాదేశాడు..!
మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి తుఫాను ఇన్నింగ్స్ ఆడి రికార్డు బుక్లో తన పేరు నమోదు చేసుకున్నాడు.
By Medi Samrat Published on 10 Nov 2025 6:13 PM IST
దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనల నివారణపై ఏపీ ప్రభుత్వం దృష్టి
దేవాలయాల్లో తొక్కిసలాటల ఘటనల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
By Knakam Karthik Published on 10 Nov 2025 5:10 PM IST
ఘట్కేసర్లో రేపు అందెశ్రీ అంత్యక్రియలు..హాజరుకానున్న సీఎం రేవంత్
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనలతో ఘట్కేసర్లో నిర్వహించనున్నారు.
By Knakam Karthik Published on 10 Nov 2025 4:15 PM IST
రూ.6384 కోట్ల నష్టం వాటిల్లింది.. తక్షణమే ఆదుకోండి
మొంథా తుపాను రాష్ట్రంలో అంచనాలకు మించి అపార నష్టం కలిగించిందని, కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని...
By Medi Samrat Published on 10 Nov 2025 3:52 PM IST
టీ20 ప్రపంచకప్కు టీమిండియా సిద్ధంగా లేదు.. కోచ్ షాకింగ్ ప్రకటన
ప్రస్తుత టీమ్ ఇండియా పరిస్థితులపై భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
By Medi Samrat Published on 10 Nov 2025 3:18 PM IST
360 కేజీల పేలుడు సామాగ్రి కేసులో కొత్త ట్విస్ట్.. ఆ ఉగ్రవాదికి మహిళా డాక్టర్తో లింకు..!
హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలోని అల్ఫాలా యూనివర్సిటీ కాలేజీ నుంచి 10 రోజుల క్రితం అరెస్టయిన ఉగ్రవాది ముజమ్మిల్ కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్...
By Medi Samrat Published on 10 Nov 2025 2:51 PM IST
కేఏ పాల్కు సుప్రీంకోర్టు చివాట్లు..మీడియాలో హైలెట్ కోసమేనా అంటూ సీరియస్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది.
By Knakam Karthik Published on 10 Nov 2025 2:39 PM IST
సైబర్ నేరాలపై కొత్త ప్రచారం ప్రారంభించిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నివాసితుల నుండి సైబర్ నేరాలు ప్రతిరోజూ దాదాపు కోటి రూపాయలను దోచుకుంటున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్...
By Knakam Karthik Published on 10 Nov 2025 2:22 PM IST
కాంగ్రెస్ చీరలు, డబ్బులు పంచుతోంది: హరీశ్ రావు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార పార్టీ చీరలు, కుక్కర్లు, డబ్బులు పంచుతుంది..అని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 10 Nov 2025 2:01 PM IST
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సోమవారం తెలంగాణ సచివాలయంలో మైనారిటీల సంక్షేమం...
By అంజి Published on 10 Nov 2025 1:25 PM IST














