టాప్ స్టోరీస్ - Page 124
'క్యారెట్' గురించి ఈ విషయాలు తెలిస్తే.. తినకుండా అస్సలు ఉండలేరు
క్యారెట్ తినడం వల్ల బోలేడన్ని ఆరోగ్య లభాలు ఉన్నాయి. క్యారెట్లోని బీటా కెరోటిన్ విటమిన్ 'ఎ'గా మారి కంటి చూపునకు మేలు చేస్తుంది.
By అంజి Published on 19 Dec 2025 1:00 PM IST
తూ.గో జిల్లాలో రేపు పవన్ టూర్..రూ.3050 కోట్ల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 12:40 PM IST
20 ఏళ్ల పథకాన్ని మోదీ సర్కార్ ఒక్క రోజులో కూల్చివేసింది..పోరాడుతాం: రాహుల్గాంధీ
మోదీ ప్రభుత్వం ఇరవై సంవత్సరాల MGNREGAను ఒకే రోజులో కూల్చివేసింది..అని రాహుల్గాంధీ విమర్శించారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 12:08 PM IST
పెళ్లి పేరుతో దారుణం.. 19 ఏళ్ల యువతిపై ముగ్గురు గ్యాంగ్ రేప్
కర్ణాటకలోని మాగడిలో దారుణం జరిగింది. 19 ఏళ్ల యువతిని వివాహం చేసుకుంటానని చెప్పి, ఆమె అశ్లీల చిత్రాలతో బ్లాక్ మెయిల్...
By అంజి Published on 19 Dec 2025 12:04 PM IST
Hyderabad: ఓఆర్ఆర్ వద్ద ప్రమాదం..ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 19 Dec 2025 11:42 AM IST
ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో భారీ మోసం.. జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎండీ శ్రీనివాస్ అరెస్ట్
ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో వందలాది మంది గృహ కొనుగోలుదారులను మోసం చేసిన కేసులో జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ...
By అంజి Published on 19 Dec 2025 11:41 AM IST
Video: పోలీస్ స్టేషన్లో గర్భిణీ స్త్రీని చెంపదెబ్బ కొట్టిన పోలీస్
కేరళలోని ఒక పోలీస్ స్టేషన్ లోపల స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) గర్భిణీ స్త్రీని చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి
By Knakam Karthik Published on 19 Dec 2025 11:20 AM IST
Hyderabad: అంతర్జాతీయ వ్యభిచార, డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేసిన ఈగిల్ టీమ్
తెలంగాణ ఈగిల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) నైజీరియా, జింబాబ్వేలకు చెందిన ముగ్గురు విదేశీ మహిళలను వీసా గడువు ముగిసిన తర్వాత...
By అంజి Published on 19 Dec 2025 11:18 AM IST
ఆర్బీఐ 'ఉద్గమ్' పేరుతో మోసాలు.. లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ గుల్ల.. ప్రజలను అలర్ట్ చేసిన సజ్జనార్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏజెంట్లమని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసే కేటుగాళ్ల పట్ల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ శుక్రవారం ప్రజలను హెచ్చరించారు.
By అంజి Published on 19 Dec 2025 10:53 AM IST
ఉస్మాన్ హాది మరణం.. బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్లు.. భారత హైకమిషనర్ కార్యాలయంపై రాళ్ల దాడి
ఇటీవల ఎన్నికల ప్రచారం చేస్తూ దుండగుల కాల్పుల్లో గాయపడిన భారత వ్యతిరేక బంగ్లా నేత షరీఫ్ ఉస్మాన్ హాది కన్నుమూశారు.
By అంజి Published on 19 Dec 2025 10:37 AM IST
రోడ్డుప్రమాద బాధితులకు సహాయం చేస్తే రూ.25 వేల రివార్డు..గడ్కరీ కీలక ప్రకటన
రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసేవారికి రూ. 25,000 రివార్డు ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 10:20 AM IST
దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి..గాంధీ పేరు తొలగింపుపై హరీశ్రావు ఫైర్
ఉపాధి హామీ పథకానికి ఉన్న మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి వికసిత్ భారత్ జీ రామ్ జీగా మార్చడం అత్యంత ఆక్షేపణీయం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు
By Knakam Karthik Published on 19 Dec 2025 10:08 AM IST














