టాప్ స్టోరీస్ - Page 100
కొత్తగా మూడో డిస్కమ్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతం పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రిమండలి...
By అంజి Published on 26 Nov 2025 7:22 AM IST
అల్పపీడనం, వాయుగుండం.. ఏపీలో అతి భారీ వర్షాలు
దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఇవాళ తీవ్ర అల్ప పీడనంగా...
By అంజి Published on 26 Nov 2025 7:05 AM IST
పెట్టుబడులకు కేరాఫ్గా హైదరాబాద్ నిలిచేలా.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 26 Nov 2025 6:45 AM IST
మహిళ నిర్బంధం.. అరుణాచల్పై చైనా వ్యాఖ్యలను ఖండించిన భారత్
చైనాలోని షాంఘై విమానాశ్రయం గుండా వెళుతున్న అరుణాచల్ ప్రదేశ్ మహిళను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకొన్న ఘటనపై భారత్ స్పందించింది.
By అంజి Published on 26 Nov 2025 6:34 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు
అధికారులు అనుగ్రహంతో పదోన్నతుల పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి....
By జ్యోత్స్న Published on 26 Nov 2025 6:17 AM IST
పలాష్ ముచ్చల్ ఏడుస్తూనే ఉండిపోయాడు
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడింది. ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యం పాలయ్యారు.
By Medi Samrat Published on 25 Nov 2025 9:20 PM IST
ముస్లింల దేశభక్తిని శంకించవద్దు : అసదుద్దీన్ ఒవైసీ
ముస్లింల దేశభక్తిని శంకించవద్దని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు
By Medi Samrat Published on 25 Nov 2025 8:30 PM IST
Andhra Pradesh : పిల్లల ముందు మహిళతో అశ్లీల నృత్యాలు.. హోంగార్డు సస్పెండ్..
చిన్నారుల ముందు అశ్లీల నృత్యం చేసిన హోంగార్డుపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కఠిన చర్యలు తీసుకున్నారు.
By Medi Samrat Published on 25 Nov 2025 7:40 PM IST
తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఎన్నికల...
By Medi Samrat Published on 25 Nov 2025 7:20 PM IST
వందే భారత్ ట్రైన్ ఢీకొని నర్సింగ్ విద్యార్థులు మృతి.. సీసీటీవీ ఫుటేజ్లో మాత్రం..
బెంగళూరులోని చిక్కబనవర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఇద్దరు నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు మరణించారు.
By Medi Samrat Published on 25 Nov 2025 7:00 PM IST
జీహెచ్ఎంసీ విస్తరణ.. కొత్తగా చేరే ప్రాంతాలు ఇవే..!
జీహెచ్ఎంసీ విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 27 మున్సిపాల్టీలను GHMCలో విలీనానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 25 Nov 2025 6:57 PM IST
ఓటీటీలోకి 'మాస్ జాతర'
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
By Medi Samrat Published on 25 Nov 2025 6:20 PM IST














