తిరుపతి - Page 6
తిరుపతి లడ్డూ వివాదంలో సిట్ దర్యాప్తుకు బ్రేక్
తిరుపతి లడ్డూలను తయారు చేసేందుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరుగుతుందనే ఆరోపణలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తుకు బ్రేక్ పడింది
By Medi Samrat Published on 1 Oct 2024 3:55 PM IST
ఇకనైనా అలాంటి ప్రెస్ మీట్లకు ఫుల్ స్టాప్ పడేనా.?
ఆంధ్రప్రదేశ్ లో లడ్డూ వ్యవహారంపై చర్చ జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ టర్న్ తీసుకోవడం, ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకోవడం కొన్ని గంటల్లో...
By Medi Samrat Published on 30 Sept 2024 5:18 PM IST
శ్రీవారిని దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే.?
ఓ వైపు లడ్డూ వివాదం చెలరేగినా తిరుమలకు భక్తుల తాకిడి ఏ మాత్రం తగ్గలేదు.
By Medi Samrat Published on 28 Sept 2024 12:27 PM IST
Big Breaking : తిరుమల పర్యటన రద్దు.. కాసేపట్లోనే మీడియా ముందుకు జగన్
వైసీపీ చీఫ్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన కాసేపట్లో తిరుమలకు వెళ్లాల్సివుండగా.. పర్యటనను రద్దు చేసుకున్నారు.
By Medi Samrat Published on 27 Sept 2024 3:28 PM IST
తిరుమల వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలను పాటించాలి
కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు
By Medi Samrat Published on 27 Sept 2024 2:27 PM IST
28న తిరుమలకు మాజీ సీఎం జగన్.!
తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతుంది. ఈ వివాదంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ అధికార కూటమి ప్రభుత్వానికి గట్టి రిప్లై ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది
By Medi Samrat Published on 25 Sept 2024 5:25 PM IST
చంద్రబాబు చెప్పినట్లే 'సిట్' నివేదిక వస్తుందట..!
లడ్డూ వివాదంపై ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది
By Medi Samrat Published on 25 Sept 2024 2:55 PM IST
తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
By Medi Samrat Published on 23 Sept 2024 12:15 PM IST
తిరుమల లడ్డు కల్తీ వివాదంపై టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వివాదం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 21 Sept 2024 7:00 PM IST
మేము టీటీడీకి నెయ్యిని సరఫరా చేయలేదు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి లడ్డూ తయారీకి సంబంధించి ఎప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని డెయిరీ దిగ్గజం అమూల్ స్పష్టం చేసింది
By Medi Samrat Published on 21 Sept 2024 10:54 AM IST
తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
తిరుమలలో ఉచిత సర్వ దర్శనానికి 16 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 73,104 మంది స్వామివారిని దర్శించుకోగా 28,330 మంది...
By Medi Samrat Published on 21 Sept 2024 9:45 AM IST
టీటీడీ లడ్డూ తయారీలో 'నెయ్యి' అంశంపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష.. నివేదిక ఇవ్వాలని ఈవోకి ఆదేశం
తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది
By Medi Samrat Published on 20 Sept 2024 3:15 PM IST