తిరుపతి - Page 6
భారీగా వాచీలను వేలం వేయనున్న టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను మే 1, 2వ తేదీలలో రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్...
By Medi Samrat Published on 24 April 2025 9:21 PM IST
గోశాలలో ఆవుల మృత్యువాత వ్యాఖ్యలు.. టీటీడీ మాజీ ఛైర్మన్పై కేసు
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు.
By Knakam Karthik Published on 18 April 2025 9:29 AM IST
పోలీసుల అదుపులో భూమన అభినయ్ రెడ్డి
వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 17 April 2025 2:45 PM IST
తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా కలకలం
తిరుమలలో మరోసారి భద్రతా ఉల్లంఘన జరిగింది. శ్రీవారి ఆలయ పరిసరాల్లో అనధికార డ్రోన్ కెమెరా ఎగిరింది.
By Medi Samrat Published on 15 April 2025 8:22 PM IST
భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలకు సిద్ధమైన టీటీడీ
వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చర్యలకు దిగింది.
By Medi Samrat Published on 15 April 2025 6:24 PM IST
తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ విరాళం
వైజాగ్ కు చెందిన మైత్రి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ శ్రీనివాస రావు శనివారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు...
By Medi Samrat Published on 12 April 2025 8:12 PM IST
తిరుమలలో అపచారం
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద అపచారం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 12 April 2025 3:45 PM IST
ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణానికి తిరుమల లడ్డూ సిద్ధం
ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి.
By Medi Samrat Published on 9 April 2025 4:46 PM IST
రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలివే..
కలియుగ దైవం తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది.
By Medi Samrat Published on 3 April 2025 10:19 AM IST
తిరుమలకు శ్రీలంక భక్తుడి భారీ విరాళం
శ్రీలంక జాతీయుడు సహా ముగ్గురు దాతలు తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ విభాగాలకు రూ.2.45 కోట్లు విరాళంగా ఇచ్చారు.
By Medi Samrat Published on 28 March 2025 5:11 PM IST
శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్డ్ బియ్యం వేలం
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్డ్ బియ్యం టెండర్ కమ్ వేలం ఏప్రిల్ 10న తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో జరుగనుంది. మొత్తం...
By Medi Samrat Published on 24 March 2025 9:16 PM IST
24 క్లేమోర్మైన్స్ పేలినా బతికున్నానంటే శ్రీవారి భిక్షతోనే..
రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి దేవాలయాలు లేవు.. ఆయా గ్రామాల్లో వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు ట్రస్టు ఏర్పాటు...
By Medi Samrat Published on 21 March 2025 1:19 PM IST














