తెలంగాణ - Page 36
కొడుకు దీనస్థితిపై తల్లి ఆవేదన.. స్పందించిన సీఎం రేవంత్
కాళ్లూ, చేతులు చచ్చుబడిన కొడుకును ఆ తల్లి 30 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ సాయాన్ని ఆర్ధిస్తూ జనగామ కలెక్టరేట్కు...
By అంజి Published on 30 April 2025 7:28 AM IST
స్మితా సబర్వాల్.. మరో ఆసక్తికర ట్వీట్..!
కంచ గచ్చిబౌలి భూ వివాదంపై AIతో రూపొందించిన పోస్ట్ను Xలో రీషేర్ చేసినందుకు సైబరాబాద్ పోలీసుల నుండి నోటీసు అందుకున్న సీనియర్ IAS అధికారిణి స్మితా...
By Medi Samrat Published on 29 April 2025 5:49 PM IST
బిగ్ అప్డేట్..రేపే తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలపై విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 29 April 2025 5:03 PM IST
15 రోజుల్లో గ్రామ రెవిన్యూ అధికారులను నియమిస్తాం.. మే 5 లోపు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు
9 నెలలు మేదోమదనం చేసి భూ భారతి చట్టం రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 29 April 2025 4:24 PM IST
మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష
తెలంగాణలో మే 10వ తేదీన ప్రారంభంకానున్న మిస్ వరల్డ్-2025 పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 29 April 2025 3:21 PM IST
డిగ్రీ విద్యార్థులకు గుడ్న్యూస్..సమ్మర్ హాలిడేస్ ప్రకటన
తెలంగాణలోని డిగ్రీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 29 April 2025 2:35 PM IST
మావోయిస్టుల శాంతిచర్చల ప్రతిపాదనకు కేంద్రం స్పందించాలి: సీతక్క
ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్పై తెలంగాణ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 29 April 2025 12:05 PM IST
Telangana: 19 మంది గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు రూ.20 వేల జరిమానా
కోర్టును తప్పుదారి పట్టించినందుకు తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 పరీక్ష అభ్యర్థులకు రూ.20,000 జరిమానా విధించింది.
By అంజి Published on 29 April 2025 11:46 AM IST
Telangana: ఇందిరమ్మ ఇళ్ల కొత్త నిబంధనలు.. లబ్ధిదారుల్లో గందరగోళం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది.
By అంజి Published on 29 April 2025 8:45 AM IST
నేటి నుంచే ఎప్సెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఎప్సెట్లో ఇవాళ, రేపు అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు పరీక్షలు జరగనున్నాయి.
By అంజి Published on 29 April 2025 6:43 AM IST
ఈ నెల 30న పదవీ విరమణ..అంతలోనే కీలక బాధ్యతలు
సీఎస్గా శాంతి కుమారి పదవీ విరమణ పూర్తికాక ముందే ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
By Knakam Karthik Published on 28 April 2025 4:13 PM IST
వయస్సులో కేసీఆర్ను గౌరవిస్తాం కానీ..ఆ విషయంలో ఒప్పుకోం: టీపీసీసీ చీఫ్
ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.
By Knakam Karthik Published on 28 April 2025 3:34 PM IST