తెలంగాణ - Page 300
సర్పంచ్లకు మద్ధతుగా.. నడిరోడ్డుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా
మాజీ సర్పంచులకు మద్ధతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడిరోడ్డుపై ధర్నాకు దిగారు.
By అంజి Published on 4 Nov 2024 12:54 PM IST
తెలంగాణలో కుల గణన: ఈ వివరాలు తెలుసుకోండి!
తెలంగాణ రాష్ట్రంలో కుల గణన నవంబర్ 6న ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆర్థిక, విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ స్థితిగతులను పరిగణనలోకి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2024 12:27 PM IST
Telangana: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్న్యూస్!
పంచాయతీ రాజ్, గ్రామీణ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు ఇవ్వాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.
By అంజి Published on 4 Nov 2024 9:00 AM IST
త్వరలో కొత్త ఇంధన విధానాన్ని తీసుకువస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
అసెంబ్లీలో చర్చల అనంతరం తెలంగాణ ప్రభుత్వం నూతన ఇంధన విధానాన్ని త్వరలో ప్రకటిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం తెలిపారు.
By అంజి Published on 4 Nov 2024 7:28 AM IST
Telangana: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులకు...
By అంజి Published on 4 Nov 2024 6:32 AM IST
5న తెలంగాణ కు రాహుల్ గాంధీ రాక
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారం లో బిజీ షెడ్యూల్ ఉన్న.. తెలంగాణ కు రాహుల్ గాంధీ వస్తున్నారని మహేష్ గౌడ్ తెలిపారు. కుల గణన కు అత్యంత ప్రాధాన్యం...
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 8:49 PM IST
సీఎం 10 నెలల్లో ఒక్కరోజు సెలవు తీసుకోలేదు.. కేసీఆర్ పదేళ్లలో..
ఇచ్చిన హామీల మీద మీ పదేళ్లలో ఇచ్చిన రెండు మేనిఫెస్టో లు.. మా ఒక్కో మేనిఫెస్టో తీసుకుని రండి చర్చకు సిద్దం అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 8:31 PM IST
గుడ్న్యూస్.. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ఎప్పుడో చెప్పిన మంత్రి
ఆర్ధికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా తల తాకట్టు పెట్టయినా సరే ఇందిరమ్మ ఇండ్లను పూర్తిచేస్తాం.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మా ప్రభుత్వానికి చాలా...
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 2:23 PM IST
Telangana: మంచంపై నుండి కింద పడి 12 ఏళ్ల బాలుడు మృతి
జహీరాబాద్లోని ఓ ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్లో శనివారం ఉదయం 12 ఏళ్ల విద్యార్థి మంచం మీద నుంచి పడి మృతి చెందాడు.
By అంజి Published on 3 Nov 2024 10:02 AM IST
Telangana: గుడ్న్యూస్.. మొదట స్థలాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
స్థలం ఉండి ఇళ్లులు లేని పేదలకు మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 3 Nov 2024 6:41 AM IST
ముఖ్యమంత్రిని మారుస్తారా.? మంత్రి పొంగులేటి రియాక్షన్ ఇదే.!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తారనే ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.
By Medi Samrat Published on 2 Nov 2024 6:51 PM IST
నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం.. టికెట్ ధరలివే..!
తెలంగాణ ప్రకృతి పర్యాటకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం వరకు అద్భుత బోటు ప్రయాణాన్ని కార్తీక మాసం తొలిరోజు నేడు పర్యాటకశాఖ...
By Medi Samrat Published on 2 Nov 2024 6:30 PM IST














