తెలంగాణ - Page 286
సర్వేలో వివరాలు నమోదు చేయించుకున్న సీఎం
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు నమోదు చేయించుకున్నారు.
By Medi Samrat Published on 28 Nov 2024 2:15 PM IST
విద్యార్థులను కన్న బిడ్డల్లా చూడాలి : సీఎం రేవంత్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాల్లలో విద్యార్థులను కన్న బిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన...
By Kalasani Durgapraveen Published on 28 Nov 2024 11:15 AM IST
Telangana: భారీ గుడ్న్యూస్.. వీలైనంత త్వరగా వారికి ఫించన్ల పెంపు
దివ్యాంగుల ఫించన్ను 6 వేల రూపాయలకు వీలైనంత త్వరగా పెంచుతామని మహిళా, శిశు, దివ్యాంగుల సం క్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు.
By అంజి Published on 28 Nov 2024 8:19 AM IST
Telangana: గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్స్
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్స్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 28 Nov 2024 7:34 AM IST
ఏ ముఖం పెట్టుకొని రైతులను రెచ్చగొడుతున్నారు : టీపీసీసీ చీఫ్
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేయడమే కాకుండా.. రైతులు వ్యతిరేకించే ప్రాజెక్టులు చెప్పట్టి.. ఇప్పుడు నానా యాగీ చేస్తున్నారని TPCC చీఫ్...
By Kalasani Durgapraveen Published on 27 Nov 2024 7:00 PM IST
ఏడాది పాలనలో బెదిరింపులు, తిట్ల పురాణాలు తప్ప ఏమీ సాధించలేదు : కిషన్ రెడ్డి
తెలంగాణలో ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
By Kalasani Durgapraveen Published on 27 Nov 2024 5:45 PM IST
తప్పు ఒప్పుకొని వెనక్కి తగ్గినంత మాత్రాన రేవంత్ రెడ్డి కిరీటం పడిపోదు: కేటీఆర్
దిలావర్పూర్లో దిగొచ్చినట్లుగానే లగచర్లలోనూ లెంపలేసుకోవాలని కేటీఆర్ అన్నారు.
By Kalasani Durgapraveen Published on 27 Nov 2024 5:00 PM IST
Telangana:'పిల్లలు చనిపోతే కానీ స్పందించరా?'.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్...
By అంజి Published on 27 Nov 2024 1:30 PM IST
మధ్యాహ్న భోజనం కాదు.. బేకరీ ఫుడ్ వల్లే అస్వస్థత: కలెక్టర్
నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలతో 21 మంది విద్యార్థులు...
By అంజి Published on 27 Nov 2024 8:00 AM IST
వరంగల్తో పాటు ఆ ప్రాంతాల్లో ఎయిర్పోర్టులు: కేంద్రమంత్రి
రాష్ట్రంలో ఎయిర్పోర్టుల ఏర్పాటు విషయమై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 27 Nov 2024 6:47 AM IST
'ధాన్యం విక్రయించిన వెంటనే చెల్లింపులు'.. రైతులకు సీఎం రేవంత్ భారీ శుభవార్త
రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కలెక్టర్లు, అధికారులను...
By అంజి Published on 27 Nov 2024 6:19 AM IST
రవాణా శాఖకు కాసుల వర్షం కురిపించిన ఫ్యాన్సీ నంబర్లు..!
ఫ్యాన్సీ నెంబర్లకు ఇంత క్రేజ్నా అంటారు వాటి కోసం ఖర్చు చేసిన డబ్బు గురించి తెలిస్తే..
By Medi Samrat Published on 26 Nov 2024 9:15 PM IST














