తెలంగాణ - Page 246
Telangana: దివ్యాంగ విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్
ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థల్లో సీట్ల భర్తీలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 31 Jan 2025 7:23 AM IST
Telangana: గుడ్న్యూస్.. వారి రిటైర్మెంట్ వయసు పెంపు
యూనివర్సిటీ అధ్యాపకుల రిటైర్మెంట్ వయసును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 31 Jan 2025 7:02 AM IST
కేబినెట్ విస్తరణ సీక్రెట్..పంచాయతీ ఎన్నికలు మాత్రం త్వరలోనే: మంత్రి ఉత్తమ్
ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచడమే కాదు.. పంచాయతీ ఎన్నికలకు అతి త్వరలోనే నిర్వహిస్తామని తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 30 Jan 2025 7:14 PM IST
పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు తీర్పుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: హరీష్రావు
పీజీ మెడికల్ సీట్లలో 50 శాతం స్థానిక రిజర్వేషన్ వర్తించదన్న సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 30 Jan 2025 5:09 PM IST
ఇంటర్ విద్యార్థుల ఫోన్లకే హాల్ టికెట్ లింకులు
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ లింక్లను పంపనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.
By Knakam Karthik Published on 30 Jan 2025 4:37 PM IST
ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయి 420 రోజులవుతుంది: మాజీ మంత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయి 420 రోజులు అవుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 30 Jan 2025 3:43 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆ ఇద్దరికీ బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) భుజంగరావు, మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)...
By Knakam Karthik Published on 30 Jan 2025 2:37 PM IST
తెలంగాణలో ఏకో టూరిజం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ఫిబ్రవరి 10 వ తేదీలోగా అత్యుత్తమ పర్యాటక విధానం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 30 Jan 2025 9:22 AM IST
టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు.. విధివిధానాలకు సీఎం ఆదేశం
పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం పాలక మండలి ఏర్పాటు విషయంలో టీటీడీ తరహాలో విధివిధానాలు రూపొందించి తొందరగా...
By అంజి Published on 30 Jan 2025 8:02 AM IST
Telangana: టెన్త్ విద్యార్థులకు శుభవార్త
ప్రభుత్వ స్కూళ్లలో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే 10వ తరగతి విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 30 Jan 2025 6:57 AM IST
పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయం.. కిటికీలో నుంచి దూకేందుకు ట్రై చేసిన బీటెక్ స్టూడెంట్
మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.
By Knakam Karthik Published on 29 Jan 2025 6:18 PM IST
బీజేపీది గాడ్సే ఆలోచనా విధానం: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
బీజేపీది గాడ్సే ఆలోచన విధానమని మల్లు రవి ఆరోపించారు.
By Knakam Karthik Published on 29 Jan 2025 6:00 PM IST














