You Searched For "YSRCP"
Gudivada Ground Report : వెనిగండ్ల రాము Vs కొడాలి నాని
ఏపీలోని ప్రజలు ఆసక్తికరంగా చూసే నియోజకవర్గాల్లో గుడివాడ కూడా ఒకటి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 7 May 2024 9:27 AM IST
పవన్ కళ్యాణ్ మీ నటన సినిమాల్లో చూపించండి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ మీ నటన సినిమాల్లో చూపించాలని.. రాజకీయాల్లో కాదని అన్నారు
By Medi Samrat Published on 6 May 2024 3:48 PM IST
గ్రౌండ్ రిపోర్ట్: మచిలీపట్నంలో పేర్ని కిట్టు విక్టరీ సాధించేనా.. కొల్లు రవీంద్ర విజయావకాశాలు ఎంత?
మచిలీపట్నంలో పేర్ని కుటుంబానికి ఎంతో పేరు ఉంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 May 2024 9:30 PM IST
గ్రౌండ్ రిపోర్ట్: గన్నవరంలో పాగా వేసేది ఎవరు?
గన్నవరం నియోజక వర్గంలో మరోసారి గెలవాలని టీడీపీ ఉవ్విళ్లూరుతుండగా, వైసీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 May 2024 12:00 PM IST
ఏపీలో మా మద్దతు ఆ పార్టీకేనని తేల్చి చెప్పిన అసదుద్దీన్
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి తెలంగాణకు చెందిన బడా నేత నుండి మద్దతు వచ్చింది
By Medi Samrat Published on 2 May 2024 11:15 AM IST
నేడు సీఎం జగన్, చంద్రబాబు నాయుడు పర్యటించేది ఇక్కడే
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు
By Medi Samrat Published on 30 April 2024 9:15 AM IST
వంగ గీత ఇంటర్వ్యూ : పవన్పై గెలుపుకు వ్యూహం ఉంది
2024లో జరగనున్న ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరులో పిఠాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ), జనసేన పార్టీ (జేఎస్పీ)ల మధ్య హోరాహోరీ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 27 April 2024 10:20 AM IST
వైసీపీ కీలక సమావేశం.. అందుకేనా..?
ఏపీలో ఎన్నికల హడావుడి నెలకొంది. వైసీపీ-టీడీపీ అధిష్టానం తమ పార్టీ అభ్యర్థులకు బీ ఫారమ్ లను ఇస్తూ ఉంది.
By Medi Samrat Published on 21 April 2024 4:55 PM IST
27 ఏళ్ల నాటి కేసు.. వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష విధించిన కోర్టు
వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు 27 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్ ఇచ్చింది
By Medi Samrat Published on 16 April 2024 3:08 PM IST
పవన్ కళ్యాణ్, బాలకృష్ణలపై వైసీపీ ఫిర్యాదు
జనసేన అధినేత పవన్కళ్యాణ్, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేశారని
By Medi Samrat Published on 16 April 2024 11:15 AM IST
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై శనివారం జరిగిన దాడి నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జేఎస్పీ అధినేత పవన్ కళ్యాణ్ పై
By Medi Samrat Published on 15 April 2024 7:00 PM IST
'సీఎం జగన్ త్వరగా కోలుకోవాలి'.. రాయి దాడి ఘటనపై స్పందించిన ప్రధాని
ఏపీ సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శనివారం జరిగిన రాళ్ల దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By అంజి Published on 14 April 2024 10:09 AM IST