You Searched For "Tirumala"
తిరుమల వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలను పాటించాలి
కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు
By Medi Samrat Published on 27 Sept 2024 2:27 PM IST
తీవ్ర ఉత్కంఠ.. నేడు తిరుమలకు మాజీ సీఎం వైఎస్ జగన్
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించనున్నారు.
By అంజి Published on 27 Sept 2024 8:32 AM IST
కల్తీ నెయ్యి సరఫరా.. ఏఆర్ డెయిరీపై టీటీడీ ఫిర్యాదు
ల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారంటూ తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By అంజి Published on 26 Sept 2024 8:00 AM IST
28న తిరుమలకు మాజీ సీఎం జగన్.!
తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతుంది. ఈ వివాదంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ అధికార కూటమి ప్రభుత్వానికి గట్టి రిప్లై ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది
By Medi Samrat Published on 25 Sept 2024 5:25 PM IST
లడ్డు విక్రయాలపై లేని కల్తీ వివాదం.. భక్తులు ఎన్ని కొన్నారంటే..
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని నివేదిక తేల్చింది.
By Srikanth Gundamalla Published on 24 Sept 2024 2:48 PM IST
తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం కవర్
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 23 Sept 2024 6:45 PM IST
తిరుమల లడ్డూ ప్రసాదాలపై అనుమానాలొద్దు: టీటీడీ
ఇక నుంచి తిరుమల లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని టీటీడీ పేర్కొంది. తెలిసీ తెలియక జరిగిన దోషాలు శాంతి హోమం, సంప్రోక్షణతో పోయాయని...
By అంజి Published on 23 Sept 2024 12:45 PM IST
తిరుమల లడ్డు కల్తీ వివాదంపై టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వివాదం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 21 Sept 2024 7:00 PM IST
'తిరుపతి లడ్డూలలో బీఫ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్'.. ల్యాబ్ రిపోర్ట్ తప్పయ్యే అవకాశం
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఆలయంలో భక్తులకు ప్రసాదంగా అందించే లడ్డూలలో జంతువుల కొవ్వులు, చేప నూనెలు ఉన్నాయని ల్యాబ్ నివేదిక ధృవీకరించింది.
By అంజి Published on 20 Sept 2024 8:15 AM IST
తిరుమలను అపవిత్రం చేస్తూ.. టీడీపీ, వైసీపీ నీచ రాజకీయాలు: షర్మిల
తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఫైరయ్యారు.
By అంజి Published on 19 Sept 2024 12:07 PM IST
తిరుమల లడ్డూపై అపవిత్రం ఆరోపణలు.. చంద్రబాబు, లోకేష్కు వైసీపీ సవాల్
తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.
By అంజి Published on 19 Sept 2024 7:36 AM IST
హైదరాబాద్లో ఇక రోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు
హైదరాబాద్లో ఉంటోన్న తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 10:07 AM IST