You Searched For "Telangana"
TGPSC అభ్యర్థులకు అలర్ట్..OTR అప్డేట్కు గడువు పొడిగింపు, ఇదే లాస్ట్ ఛాన్స్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) గడువును మార్చి 25, 2026 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 23 Feb 2026 8:52 PM IST
ప్రజాపాలన కాదు పెనాల్టీ పాలన..చలానాల వసూళ్లపై బండి సంజయ్ ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ట్రాఫిక్ చలానాల రూపంలో సామాన్యులను దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు
By Knakam Karthik Published on 23 Feb 2026 5:40 PM IST
గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుతాం: సీఎం రేవంత్
గోదావరి నదీ జలాల వినియోగం, దానిపై తలెత్తిన వివాదాలు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అన్ని అంశాలపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో...
By అంజి Published on 23 Feb 2026 7:18 AM IST
తెలంగాణలో విషాదం..పోటీ పరీక్షలు క్రాక్ చేయలేక యువకుడు సూసైడ్
మంచిర్యాలకు చెందిన 24 ఏళ్ల కిరణ్ అనే యువకుడు పోటీ పరీక్షల్లో వరుస వైఫల్యాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
By Knakam Karthik Published on 22 Feb 2026 9:10 PM IST
కరెంట్ వినియోగదారులకు గుడ్న్యూస్..TGSPDCL వాట్సాప్ సేవలు షురూ
తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) విద్యుత్ వినియోగదారుల కోసం సరికొత్త వాట్సాప్ చాట్బాట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది
By Knakam Karthik Published on 22 Feb 2026 9:00 PM IST
ఏపీకి సహకరిస్తున్నామనేది పచ్చి అబద్ధం..గోదావరి జలాల వివాదంపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
గోదావరి జలాల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 22 Feb 2026 7:23 PM IST
పవన్ కళ్యాణ్ హఠావో బుక్ రచయిత శ్రీనివాస్ మరణంపై వీడిన మిస్టరీ
ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన "పవన్ కళ్యాణ్ హఠావో" పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణం వెనుక ఉన్న అసలు మిస్టరీని పోలీసులు ఛేదించారు
By Knakam Karthik Published on 22 Feb 2026 4:37 PM IST
తెలంగాణలో మరో ఎన్నికల నగారా..రేపటి క్యాబినెట్ మీటింగ్లో ZPTC, MPTC ఎన్నికలపై క్లారిటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 22 Feb 2026 2:19 PM IST
తెలంగాణలో పత్తి రైతులకు తీపికబురు..కొనుగోళ్ల గడువు పొడిగింపు
తెలంగాణ పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
By Knakam Karthik Published on 21 Feb 2026 9:30 PM IST
తెలంగాణకు 5 లక్షల ఇండ్లు ఇవ్వండి..కేంద్ర మంత్రిని కోరిన పొంగులేటి
తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.
By Knakam Karthik Published on 21 Feb 2026 4:10 PM IST
Hyderabad: నాంపల్లి ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్తత
నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ముట్టడించింది
By Knakam Karthik Published on 21 Feb 2026 2:47 PM IST
2027 గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు..రూ. 530 కోట్లతో మాస్టర్ ప్లాన్
తెలంగాణలో 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ సిద్ధమవుతోంది
By Knakam Karthik Published on 21 Feb 2026 2:22 PM IST











